KTR: ప్రెస్క్లబ్ వేదికగా కాంగ్రెస్, పవన్ కల్యాణ్లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 1956, 1969, 2004లలో తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్సే రాష్ట్ర కథలో నెం.1 విలన్ అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం 5% జీడీపీ ఇచ్చిందని, ఇసుక-ధాన్యం పట్టించుకోని కాంగ్రెస్ ఢిల్లీకి ధనం సంచులు మోస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్పై స్పందిస్తూ.. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కాదని, తెలంగాణకు ఓజీ కేసీఆరేనని స్పష్టం చేశారు.
మరింత KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా
Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా
మరింత Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతాPawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!
Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!
మరింత Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
మరింత Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!
Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!
మరింత Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు నో.. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు దక్కని అనుమతి!
Pawan Kalyan: గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించగా, జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సైతం హౌస్ మోషన్ పిటిషన్ను తిరస్కరించడంతో సభ రద్దయింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనున్నారు.
మరింత Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు నో.. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు దక్కని అనుమతి!KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది
KTR: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని, శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక ‘లివింగ్ లెజెండ్’ అని, ఫ్లోరైడ్ బాధలు తీర్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నెం.1 చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. “కాంగ్రెస్ పోవాలి – కేసీఆర్ రావాలి” అని జనం కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
మరింత KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందిPawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!
Pawan Kalyan: తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఇక్కడి పోరాట పటిమ, తెగువ జనసేన శ్రేణుల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ, అభివృద్ధి ఫలాలు గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాల వరకు చేరాలని ఆకాంక్షించారు. కాగా, నేడు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మరింత Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమది రాచరిక ఆలోచనలను ఓడించిన ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లు కేటాయించామని, 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని, ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని ప్రకటించారు. అలాగే నిరుద్యోగుల కోసం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!
Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, పదేళ్ల స్వయం పాలనలో తాము సాధించిన నీరు, విద్యుత్, వ్యవసాయ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుత పాలకులు రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా హామీలను నెరవేర్చాలని కేసీఆర్ హితవు పలికారు.
మరింత Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!