Delhi: భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఎంపికైంది. బీసీసీఐతో కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం, అపోలో టైర్స్ 2027 వరకు టీమిండియాకు అధికారిక జెర్సీ స్పాన్సర్గా కొనసాగనుంది. ప్రతి మ్యాచ్కి భారీ మొత్తం ఈ ఒప్పందం…
మరింత Delhi: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్Tag: National News
Delhi: జైష్ మొహమ్మద్కు భారత్ గట్టి దెబ్బ – మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల మృతి
Delhi: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. ఈ దెబ్బను తొలిసారిగా ఆ సంస్థ స్వయంగా అంగీకరించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యం చేపట్టిన **‘ఆపరేషన్ సిందూర్’**లో…
మరింత Delhi: జైష్ మొహమ్మద్కు భారత్ గట్టి దెబ్బ – మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల మృతిTejashwi Yadav: తేజస్వీ యాదవ్పై రూ. 200 మోసం కేసు
Tejashwi Yadav: ఒక మహిళ సంక్షేమ పథకంలో రూ. 200 మోసపోయినట్లు ఆరోపిస్తూ, ఎఫ్ఐఆర్లో తేజశ్వి యాదవ్ పేరును పేర్కొంది.
మరింత Tejashwi Yadav: తేజస్వీ యాదవ్పై రూ. 200 మోసం కేసుAssam: అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరా అరెస్టు
Assam: అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణి నుపుర్ బోరాను అక్రమాస్తుల కేసులో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Assam: అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరా అరెస్టుRahul Gandhi: పంజాబ్లో రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: పంజాబ్లో రాహుల్ గాంధీ పర్యటన
మరింత Rahul Gandhi: పంజాబ్లో రాహుల్ గాంధీ పర్యటనSupreme Court: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
Supreme Court: కొత్తగా అమలులోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
మరింత Supreme Court: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పుNitin Gadkari: నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు
Nitin Gadkari: నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు
మరింత Nitin Gadkari: నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదుGST 2.0: జీఎస్టీ 2.0 వీళ్ళ వచ్చే మార్పులు ఇవే..!
GST 2.0: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత జీఎస్టీని సవరించి జీఎస్టీ 2.0 పేరుతో కొత్త పన్ను విధానాన్ని సెప్టెంబర్ 22 నుంచి అమలు చేయనుంది. దీన్ని ప్రజలకు “దీపావళి బహుమతి”గా పేర్కొంటూ భారం తగ్గుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి…
మరింత GST 2.0: జీఎస్టీ 2.0 వీళ్ళ వచ్చే మార్పులు ఇవే..!Amit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపు
Amit sha: హిందీని కేవలం సంభాషణలు, అధికారిక పనులకే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు వ్యవస్థ వంటి కీలక రంగాల్లోనూ ప్రధాన భాషగా మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. హిందీ ఇతర భారతీయ భాషలకు పోటీ…
మరింత Amit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపుMumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు
Mumbai ; ఆసియా కప్–2025లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ముంబైలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) కార్యకర్తలు ఈ మ్యాచ్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే…
మరింత Mumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు