Delhi: ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నవంబర్ 10న చోటుచేసుకున్న కారుబాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షూ ట్రిగ్గర్పై ఎన్ఐఏ అనుమానాలు…
మరింత Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త కోణం షూలోనే ట్రిగ్గర్ మెకానిజంTag: National News
Anand Mahindra: నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్య
Anand Mahindra: కృత్రిమ మేధస్సు (AI) వలన వైట్కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే, దీన్నకంటే పెద్ద సంక్షోభాన్ని మనం గుర్తించలేకపోతున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుందని…
మరింత Anand Mahindra: నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్యMetro Stations: సీఎం కీలక నిర్ణయం.. మూడు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు..
Metro Stations: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా నగరవాసులకు ఊరటనిచ్చే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పితంపుర ప్రాంతంలోని మూడు మెట్రో స్టేషన్ల పేర్లు మారుస్తున్నట్లు ఆమె తాజాగా ప్రకటించారు.
మరింత Metro Stations: సీఎం కీలక నిర్ణయం.. మూడు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు..Bomb Threat: అజిత్ కుమార్, ఎంకే స్టాలిన్.. నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Bomb Threat: తమిళనాడులో ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వరుసగా వస్తున్న బూటకపు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
మరింత Bomb Threat: అజిత్ కుమార్, ఎంకే స్టాలిన్.. నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులుNitish Kumar: బీహార్ రాజకీయాల్లో రికార్డు.. 10వ సారి సీఎంగా నితీశ్ కుమార్
Nitish Kumar: పదోసారి సీఎంగా నితీశ్ కుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?
మరింత Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో రికార్డు.. 10వ సారి సీఎంగా నితీశ్ కుమార్Bihar: లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి… రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలు
Bihar: బీహార్ రాజకీయాల్లో అగ్ర కుటుంబంగా పేరొందిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఈసారి ఆ వివాదాల కేంద్రబిందువుగా నిలిచింది కుమార్తె రోహిణీ ఆచార్య. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ రోహిణీ, సోదరుడు తేజస్వీ…
మరింత Bihar: లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి… రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలుPrashant Kishor: రూ. 14,000 ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్లించి ఎలక్షన్ లో గెలిచారు
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నూతనంగా ఏర్పడిన జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ) సంచలన ఆరోపణలు చేసింది.
మరింత Prashant Kishor: రూ. 14,000 ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్లించి ఎలక్షన్ లో గెలిచారుDelhi Blast Case: జమ్మూ నుంచి ఢిల్లీ దాకా ‘వైట్ కాలర్’ ఉగ్ర నెట్వర్క్! మహిళా డాక్టర్ అరెస్ట్
Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ పేలుడు కేసులో రోజుకో సంచలనాత్మక విషయం వెలుగులోకి వస్తోంది.
మరింత Delhi Blast Case: జమ్మూ నుంచి ఢిల్లీ దాకా ‘వైట్ కాలర్’ ఉగ్ర నెట్వర్క్! మహిళా డాక్టర్ అరెస్ట్Bihar: బీహార్లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!
Bihar: బీహార్లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!
మరింత Bihar: బీహార్లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!Nadda: బీహార్లో ఎన్డీఏ సునామి – ప్రజల ప్రేమకు ధన్యవాదాలు
Nadda: బీహార్ సహా పలు రాష్ట్రాల్లో BJP–ఎన్డీఏ సాధించిన విజయాల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రజలు మరోసారి తమ ప్రేమను, విశ్వాసాన్ని స్పష్టంగా చాటారని ఆయన పేర్కొన్నారు. నడ్డా వ్యాఖ్యానించిన…
మరింత Nadda: బీహార్లో ఎన్డీఏ సునామి – ప్రజల ప్రేమకు ధన్యవాదాలు