Separate State Demand

Separate State Demand: మాకు కూడా ప్రత్యేక రాష్ట్ర కావాలి.. ప్రధాని.. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ..

Separate State Demand: ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.

మరింత Separate State Demand: మాకు కూడా ప్రత్యేక రాష్ట్ర కావాలి.. ప్రధాని.. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ..
Delhi Blast

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ కి 11 రోజుల ముందు i20 కారు కొన్న డాక్టర్..

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడు కుట్రకు సంబంధించి దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ కి 11 రోజుల ముందు i20 కారు కొన్న డాక్టర్..
Train Cancelled

Train Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 11 రోజులపాటు.. ఈ మార్గంలో 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

Train Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 11 రోజులపాటు.. ఈ మార్గంలో 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

మరింత Train Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 11 రోజులపాటు.. ఈ మార్గంలో 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
Ayodhya

Ayodhya: అయోధ్యకు మోదీ.. నవంబర్ 25న చారిత్రక ఘట్టం!

Ayodhya: దేశ చరిత్రలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతుంది. అయోధ్యలో నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరం ప్రధాన శిఖరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాషాయ జెండాను ఎగురవేయనున్నారు.

మరింత Ayodhya: అయోధ్యకు మోదీ.. నవంబర్ 25న చారిత్రక ఘట్టం!
Bihar Exit Poll Results 2025

Bihar Exit Poll Results 2025: బిహార్‌లో మళ్లీ ఎన్డీయేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..?

Bihar Exit Poll Results 2025: బిహార్‌లో ముగిసిన పోలింగ్‌..

మరింత Bihar Exit Poll Results 2025: బిహార్‌లో మళ్లీ ఎన్డీయేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..?

Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్‌ సీజ్‌: నకిలీ NIA అధికారిణి అరెస్ట్‌

Delhi: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ వద్ద రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి లభ్యమైంది. కస్టమ్స్‌ అధికారులు ఆమె లగేజీని…

మరింత Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్‌ సీజ్‌: నకిలీ NIA అధికారిణి అరెస్ట్‌

Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలు

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా (సానుభూతి నిధి)ను అందజేయాలని నిర్ణయించింది. పేలుడులో శాశ్వత…

మరింత Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలు
Delhi Bomb Blast

Pak: ఇస్లామాబాద్‌లో ఘోర ఉగ్రదాడి – 12 మంది మృతి, 21 మందికి గాయాలు

Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ మరోసారి ఉగ్రవాదుల దాడికి వణికిపోయింది. సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు కారులో వచ్చి స్థానిక కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మందికి…

మరింత Pak: ఇస్లామాబాద్‌లో ఘోర ఉగ్రదాడి – 12 మంది మృతి, 21 మందికి గాయాలు
Delhi

Delhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా ఈ సంఘటనను విస్తృతంగా ప్రచురించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి…

మరింత Delhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..