NDA Manifesto: కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టో
మరింత NDA Manifesto: కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టోTag: National News
Justice Surya Kant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఆస్తులు ఎంతో తెలుసా..?
Justice Surya Kant: కోటీశ్వరులు..? కొత్త సీజేఐ సూర్య కాంత్ ఆస్తి ఎంతో తెలుసా..?
మరింత Justice Surya Kant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఆస్తులు ఎంతో తెలుసా..?Breaking: పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆర్య హతం
Breaking: ముంబైలో చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్య ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆడిషన్లు పేరుతో 20 మంది పిల్లలను అపహరించిన రోహిత్ను ముంబై పోలీసులు ఎదురుకాల్పుల్లో చంపారు. అదృష్టవశాత్తు, అపహరణకు గురైన చిన్నారులంతా క్షేమంగా ఉన్నారు.
మరింత Breaking: పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆర్య హతంIndia Maritime Week 2025: ప్రపంచ సముద్రాలు అల్లకల్లోలంగా ఉన్నాయి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
India Maritime Week 2025: భారత ఆర్ధికాభివృద్ధిలో మారీటైమ్ రంగం (సముద్ర రంగం) కీలక పాత్ర పోషిస్తుందని,
మరింత India Maritime Week 2025: ప్రపంచ సముద్రాలు అల్లకల్లోలంగా ఉన్నాయి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!Rahul Gandhi: ఓట్లు వేస్తామంటే మోదీ డ్యాన్స్ కూడా చేస్తారు
Rahul Gandhi:బీహార్ ఎన్నికల వేడిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం మోదీ ఏ హద్దుకైనా వెళ్తారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు ముజఫర్పూర్ జిల్లాలోని సక్రా నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో…
మరింత Rahul Gandhi: ఓట్లు వేస్తామంటే మోదీ డ్యాన్స్ కూడా చేస్తారుRSS: దమ్ముంటే.. సీఎంకే సవాల్ విసిరిన ఆర్ఎస్ఎస్..
RSS: కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్లు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు మధ్యంతరంగా నిలిపివేసిన నేపథ్యంలో, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్ష నేత ఆర్. అశోక…
మరింత RSS: దమ్ముంటే.. సీఎంకే సవాల్ విసిరిన ఆర్ఎస్ఎస్..Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఛత్తీస్గఢ్లో 51 మంది లొంగుబాటు!
Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఛత్తీస్గఢ్లో 51 మంది లొంగుబాటు!
మరింత Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఛత్తీస్గఢ్లో 51 మంది లొంగుబాటు!Murmu: రాఫెల్ ఫైటర్ జెట్లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి
Murmu: పాకిస్తాన్ వ్యాపింపజేస్తున్న తప్పుడు వార్తలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాధానంగా ఒక బలమైన సందేశం ఇచ్చారు. బుధవారం ఆమె హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానంలో 30 నిమిషాలపాటు విహరించారు. ఈ సందర్భంగా ఆమెతో…
మరింత Murmu: రాఫెల్ ఫైటర్ జెట్లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతిDelhi: దూసుకుపోతున్న దూకుడు.. రూ. 143 లక్షల కోట్ల దాటిన డిజిటల్ చెల్లింపులు
Delhi: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి చిహ్నంగా నిలుస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. 2025 మొదటి అర్ధభాగంలో యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి చెందుతూ రూ. 143.34 లక్షల…
మరింత Delhi: దూసుకుపోతున్న దూకుడు.. రూ. 143 లక్షల కోట్ల దాటిన డిజిటల్ చెల్లింపులుAmit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు
Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు
మరింత Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు