Seeta Rama Kalyanam: కనుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. మహా గ్రూప్ ఆధ్వర్యంలో అద్భుత వేడుక!
మరింత Seeta Rama Kalyanam: కనుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. మహా గ్రూప్ ఆధ్వర్యంలో అద్భుత వేడుక!Tag: Andhra Pradesh News
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!Seeta Rama Kalyanam: సీతారామపురంలో కన్నుల పండువగా మహా వంశీ సీతారాముల కళ్యాణం.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!
Seeta Rama Kalyanam: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురంలో మారెళ్ల వంశీకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరగనుంది. సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్నదాన వితరణ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మరింత Seeta Rama Kalyanam: సీతారామపురంలో కన్నుల పండువగా మహా వంశీ సీతారాముల కళ్యాణం.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!Chandrababu Naidu: మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
Chandrababu Naidu: మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
మరింత Chandrababu Naidu: మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాTirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయంMarkapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
Markapuram Tragedy: మార్కాపురం బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి విచారణకు ఆదేశించారు. బాధితుల సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను విడుదల చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
మరింత Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిMarkapuram Tragedy: టిప్పర్-బస్సు ఢీకొని 13 మంది సజీవదహనం!
Markapuram Tragedy: ప్రకాశం జిల్లా రాయవరం వద్ద టిప్పర్, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.
మరింత Markapuram Tragedy: టిప్పర్-బస్సు ఢీకొని 13 మంది సజీవదహనం!Amaravathi: అమరావతే ఏపీ ఏకైక రాజధాని.. ఈనెల 28న అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం!
Amaravathi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి, పార్లమెంట్ ద్వారా తుది ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం.
మరింత Amaravathi: అమరావతే ఏపీ ఏకైక రాజధాని.. ఈనెల 28న అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం!Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!
Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!
మరింత Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!Supreme Court: మతమార్పిడి చేసుకుంటే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
Supreme Court: హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మతం మారిన వారికి అట్రాసిటీ చట్టం కింద రక్షణ లభించదని, కుల సర్టిఫికెట్ ఉన్నా మతం ఆధారంగానే హోదా నిర్ణయించబడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
మరింత Supreme Court: మతమార్పిడి చేసుకుంటే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!