Anita: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరికి సామాజిక సేవ రంగంలో విశిష్ట కృషికి గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ నుంచి 2025 సంవత్సరానికి “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు” లభించింది. సామాజిక సేవలో…
మరింత Anita: నారా భువనేశ్వరి పై ట్వీట్ చేసిన హోం మంత్రిTag: Andhra Pradesh News
Beeda ravi chandra: విశాఖలో గూగుల్ అడుగులు — ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ
Beeda ravi chandra: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని టిడిపి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ మంత్రి నారా…
మరింత Beeda ravi chandra: విశాఖలో గూగుల్ అడుగులు — ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశNadendla Manohar: పవన్తో నా ప్రయాణం అలా మొదలైంది..
Nadendla Manohar: జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తన రాజకీయ ప్రయాణంలోని ముఖ్య ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు.
మరింత Nadendla Manohar: పవన్తో నా ప్రయాణం అలా మొదలైంది..Rushikonda Buildings: విశాఖ రుషికొండ ప్యాలెస్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Rushikonda Buildings: విశాఖ రుషికొండ ప్యాలెస్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
మరింత Rushikonda Buildings: విశాఖ రుషికొండ ప్యాలెస్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయంNandamuri Ramakrishna: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు.. అభినందనలు తెలిపిన నందమూరి రామకృష్ణ
Nandamuri Ramakrishna: మా నందమూరి ఇంట మహాలక్ష్మి
మరింత Nandamuri Ramakrishna: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు.. అభినందనలు తెలిపిన నందమూరి రామకృష్ణAnantapur: అనంతపురంలో ‘పిల్లల గొడవ’ పెద్దల పోరు: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన రెండు కుటుంబాలు!
Anantapur: అనంతపురంలో ‘పిల్లల గొడవ’ పెద్దల పోరు: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన రెండు కుటుంబాలు!
మరింత Anantapur: అనంతపురంలో ‘పిల్లల గొడవ’ పెద్దల పోరు: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన రెండు కుటుంబాలు!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయంBalakrishna: గత పాలకులు పట్టించుకోలేదు.. గరం అయిన బాలయ్య
Balakrishna: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమగ్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. గత పాలకులు ఆస్పత్రిని పట్టించుకోలేదని గమనించిన బాలకృష్ణ, దీన్ని పూర్వ వైభవానికి తిరిగి తీసుకురామనని హామీ ఇచ్చారు.…
మరింత Balakrishna: గత పాలకులు పట్టించుకోలేదు.. గరం అయిన బాలయ్యAnita: విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాం
Anita: చిత్తూరు జిల్లా దేవళంపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, “విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాం” అని స్పష్టం చేశారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అభివృద్ధి…
మరింత Anita: విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాంChittoor: చిత్తూరు జిల్లా వాళ్లు ఈ ప్లేస్ కి వెళ్ళకండి
Chittoor: చిత్తూరు జిల్లా శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి. వర్షాల ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జలాశయానికి వరద…
మరింత Chittoor: చిత్తూరు జిల్లా వాళ్లు ఈ ప్లేస్ కి వెళ్ళకండి