EVM Verification: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 11 మంది అభ్యర్థులు తమ జిల్లాల్లోని 137 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మైక్రో కంట్రోలర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరింత EVM Verification: మహారాష్ట్రలో ఈవీఎంల వెరిఫికేషన్ కోరిన 11 మంది అభ్యర్థులుCategory: News
Bangladesh: బంగ్లాదేశ్ రోగులకు వైద్యం చేయమని చెబుతున్న డాక్టర్లు
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై వరుసగా జరుగుతున్నా దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్లోని కొంతమంది వైద్యులు బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నారు.
మరింత Bangladesh: బంగ్లాదేశ్ రోగులకు వైద్యం చేయమని చెబుతున్న డాక్టర్లుEVM Hack: ఈవీఎంలను హ్యాక్ చేశారంటూ ఈసీ కేసు
EVM Hack: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ను హ్యాక్ చేశారన్న ఆరోపణలతో సయ్యద్ షుజాపై ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మరింత EVM Hack: ఈవీఎంలను హ్యాక్ చేశారంటూ ఈసీ కేసుMulugu: వాజేడు SI హరీశ్ ఆత్మహత్య
Mulugu: ములుగు జిల్లాలో ఘోరం జరిగింది. వాజేడు ఎస్ఐ హరీశ్
మరింత Mulugu: వాజేడు SI హరీశ్ ఆత్మహత్యSambhal Violence: సంభాల్ హింసాకాండపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ ప్రారంభం
Sambhal Violence: సంభాల్ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ బృందం జామా మసీదుకు చేరుకుంది.
మరింత Sambhal Violence: సంభాల్ హింసాకాండపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ ప్రారంభంMohan Bhagwat: ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు కనండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన
Mohan Bhagwat: జనాభా తగ్గుదల ఆందోళనకర విషయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అభివర్ణించారు.
మరింత Mohan Bhagwat: ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు కనండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనHyderabad: ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ.. పట్టుపడ్డ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి
Hyderabad: హైదరాబాదులో డ్రగ్స్ పార్టీ పోలీసులు పంజా విసిరారు. మాదాపూర్ లోని ఓ హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న
మరింత Hyderabad: ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ.. పట్టుపడ్డ కొరియోగ్రాఫర్ కన్హా మహంతిMaharashtra CM: ఇంకా వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిక్కుముడి
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 8 రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
మరింత Maharashtra CM: ఇంకా వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిక్కుముడిManipur: మణిపూర్ కుకీ ఉగ్రవాదుల పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే..
Manipur: నవంబర్ 11న భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 10 మంది కుకీ ఉగ్రవాదుల పోస్టుమార్టం నివేదిక (పీఎం నివేదిక) బయటకు వచ్చింది.
మరింత Manipur: మణిపూర్ కుకీ ఉగ్రవాదుల పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే..Rythu Bharosa: గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా
Rythu Bharosa: రైతులకి మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2025 సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మరింత Rythu Bharosa: గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా