Pvn Madhav: పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం

Pvn Madhav: పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం కేవలం 18 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోందినని స్పష్టం…

మరింత Pvn Madhav: పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
Pedda Mystery Family

Pedda Mystery Family: తండ్రీ కొడుకులను ఆటాడిస్తోన్న బీజేపీ..?

Pedda Mystery Family: తండ్రీ కొడుకులను ఆటాడిస్తోన్న బీజేపీ..?

మరింత Pedda Mystery Family: తండ్రీ కొడుకులను ఆటాడిస్తోన్న బీజేపీ..?
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
CM Chandrababu

CM Chandrababu: తిండి పెట్టే రైతును గుర్తు పెట్టుకోవాలి..

CM Chandrababu: అమరావతి ఎస్ఎస్ కన్వెన్షన్‌లో జరిగిన ఖాదీ సంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మరింత CM Chandrababu: తిండి పెట్టే రైతును గుర్తు పెట్టుకోవాలి..
Modi

Modi: ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఆరోగ్యంపై ఆరా

Modi: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 83 ఏళ్ల వృద్ధ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య ఆసుపత్రిలో పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చేయించుకున్నారు.

మరింత Modi: ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఆరోగ్యంపై ఆరా
RSS Chief Mohan Bhagwat

RSS Chief Mohan Bhagwat: ఐక్యమత్యమే మన బలం, విడిపోతే నిలబడలేం..మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు

RSS Chief Mohan Bhagwat: నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

మరింత RSS Chief Mohan Bhagwat: ఐక్యమత్యమే మన బలం, విడిపోతే నిలబడలేం..మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు

Chandrababu : రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు

Chandrababu ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యం కలిగిన పరిణామం. నూతనంగా నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి…

మరింత Chandrababu : రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు

Amaravati: సోషల్ మీడియా నియంత్రణపై కమిటీ

Amaravati: రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకు ప్రత్యేక మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి ఐటీ మంత్రి నారా లోకేష్ అధ్యక్షత వహించనున్నారు. కమిటీలో మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి సభ్యులుగా ఉంటారు.…

మరింత Amaravati: సోషల్ మీడియా నియంత్రణపై కమిటీ

Balram: ఉత్పత్తి లక్ష్యాల సాధనపై దృష్టి: సింగరేణి సీఎండీ బలరామ్

Balram: ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 91 శాతం ఉత్పత్తి లక్ష్యాలు, 93 శాతం రవాణా లక్ష్యాలు మాత్రమే సాధించామని, మిగిలిన కాలంలో ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని…

మరింత Balram: ఉత్పత్తి లక్ష్యాల సాధనపై దృష్టి: సింగరేణి సీఎండీ బలరామ్