Mamata banerjee: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీసాయి. మమతా బెనర్జీ ఆదివారం కోల్కతా…
మరింత Mamata banerjee: అమ్మాయిలు రాత్రి వేళలో బయట తిరగొద్దుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Revanth Reddy: దామన్న కేవలం నాయకుడు మాత్రమే కాదు
Revanth Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి (దామన్న) సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.
మరింత Revanth Reddy: దామన్న కేవలం నాయకుడు మాత్రమే కాదుAnita: నారా భువనేశ్వరి పై ట్వీట్ చేసిన హోం మంత్రి
Anita: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరికి సామాజిక సేవ రంగంలో విశిష్ట కృషికి గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ నుంచి 2025 సంవత్సరానికి “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు” లభించింది. సామాజిక సేవలో…
మరింత Anita: నారా భువనేశ్వరి పై ట్వీట్ చేసిన హోం మంత్రిBeeda ravi chandra: విశాఖలో గూగుల్ అడుగులు — ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ
Beeda ravi chandra: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని టిడిపి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ మంత్రి నారా…
మరింత Beeda ravi chandra: విశాఖలో గూగుల్ అడుగులు — ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశKtr: జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్డోజర్ కావాలా?
Ktr: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. సభలో మాట్లాడుతూ కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను…
మరింత Ktr: జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్డోజర్ కావాలా?Adi srinivas: వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు శాస్త్రప్రకారమే
Adi srinivas: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు పూర్తిగా శాస్త్రపరమైన పద్ధతిలోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. భీమేశ్వర ఆలయంలో ప్రస్తుతం…
మరింత Adi srinivas: వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు శాస్త్రప్రకారమేTelangana: తెలంగాణ బంద్.. మంగళవారం స్కూళ్లు, కాలేజీలు ఇకలేనట్టే
Telangana: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర రాజకీయ, ప్రజా ఆందోళనకు దారి తీసింది.
మరింత Telangana: తెలంగాణ బంద్.. మంగళవారం స్కూళ్లు, కాలేజీలు ఇకలేనట్టేBhatti vikramarka: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖాయం
Bhatti vikramarka: : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన…
మరింత Bhatti vikramarka: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖాయంBalakrishna: గత పాలకులు పట్టించుకోలేదు.. గరం అయిన బాలయ్య
Balakrishna: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమగ్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. గత పాలకులు ఆస్పత్రిని పట్టించుకోలేదని గమనించిన బాలకృష్ణ, దీన్ని పూర్వ వైభవానికి తిరిగి తీసుకురామనని హామీ ఇచ్చారు.…
మరింత Balakrishna: గత పాలకులు పట్టించుకోలేదు.. గరం అయిన బాలయ్యDelhi: మోదీని కలిసిన రామ్ చరణ్ కపుల్స్.. ఎందుకంటే..
Delhi: టాలీవుడ్ అగ్రహీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన కొణిదెల శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని భేటీ అయ్యారు. ఇటీవల ప్రారంభించిన ఆర్చరీ (విలువిద్య) లీగ్ విజయవంతమైన నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సమావేశాన్ని…
మరింత Delhi: మోదీని కలిసిన రామ్ చరణ్ కపుల్స్.. ఎందుకంటే..