Prashant Kishore: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలను తెరలేపారు. గతంలో రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఎదురుగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించినప్పటికీ, పీకే తన జన్ సురాజ్…
మరింత Prashant Kishore: గెలిచే వాళ్లకే సీట్లు.. పక్క ప్లాన్ తో పీకేCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Ramchandra rao: ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవు
Ramchandra rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పార్టీ నేతలకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించినా ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. తాజాగా విడుదల చేసిన…
మరింత Ramchandra rao: ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవుBhatti: ఐపీఎస్ కుటుంబంకి ప్రభుత్వం అన్నా
Bhatti: ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. సోమవారం ఆయన చండీగఢ్లోని పూరన్ కుమార్ నివాసానికి వెళ్లి, అధికారి సహచరి ఐఏఎస్ అమనీత్ గిల్తో పాటు కుటుంబ సభ్యులను…
మరింత Bhatti: ఐపీఎస్ కుటుంబంకి ప్రభుత్వం అన్నాMahesh Kumar goud: మంత్రుల మధ్య వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
Mahesh Kumar goud: తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వివాదం పెద్దది కాదని, “ఇది మా కుటుంబ సమస్య మాత్రమే, మేమే పరిష్కరించుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.…
మరింత Mahesh Kumar goud: మంత్రుల మధ్య వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందనMadhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు
Madhusudan: పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేత అనిరుధ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. “ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. గత పదేళ్లుగా పాలమూరు జిల్లా…
మరింత Madhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదుMamata banerjee: బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలి
Mamata banerjee: పశ్చిమ బెంగాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన వ్యాఖ్యలు చేశారు. భూటాన్ నుంచి అకస్మాత్తుగా విడుదలైన నీటి ప్రవాహమే ఈ విపత్తుకు కారణమని ఆమె ఆరోపించారు. ఆ కారణంగా రాష్ట్రంలో భారీ…
మరింత Mamata banerjee: బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలిJubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
మరింత Jubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణKonda Lakshma Reddy: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Konda Lakshma Reddy: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు.
మరింత Konda Lakshma Reddy: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కన్నుమూతNadendla Manohar: బియ్యం అక్రమ రవాణా.. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాం
Nadendla Manohar: ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం సరఫరా, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది
మరింత Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా.. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాంChandrababu: నేడు సీఆర్డీఏ ఆఫీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Chandrababu: నేడు సీఆర్డీఏ ఆఫీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
మరింత Chandrababu: నేడు సీఆర్డీఏ ఆఫీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు