Cm chandrababu: రాష్ట్రంలో ప్రజలకు పౌరసేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సుపరిపాలన ద్వారా ప్రజల సంతృప్తిని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్…
మరింత Cm chandrababu: ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయాలిCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Somireddy: జగన్ ఇంకా మారలేదు
Somireddy: టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి వచ్చినప్పటికీ జగన్ తన రాజకీయ తీరును మార్చుకోలేదని, ఇప్పటికీ పాత వ్యూహాలను కొనసాగిస్తూ ప్రజలను…
మరింత Somireddy: జగన్ ఇంకా మారలేదుKadiyam srihari: నేను రాజీనామా చేయడం లేదు
Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా గురించి ప్రస్తుతం ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్పంచ్లు, కార్యకర్తలు ఉప ఎన్నికల గురించి అనవసరంగా…
మరింత Kadiyam srihari: నేను రాజీనామా చేయడం లేదుTummala nageshwar rao: మరక లేకపోవడానికి కారణం ఎన్టీఆరే
Tummala nageshwar rao: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు రోజురోజుకు కలుషితమవుతున్నాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో తన రాజకీయ జీవితంపై ఎలాంటి మరక పడకుండా ఉండటం…
మరింత Tummala nageshwar rao: మరక లేకపోవడానికి కారణం ఎన్టీఆరేPawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
మరింత Pawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహంBandi sanjay: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
Bandi sanjay: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ…
మరింత Bandi sanjay: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభంPm modi: ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారు
Pm modi: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత చలనచిత్ర పరిశ్రమకు తీర్చలేని లోటు అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ— “ధర్మేంద్ర జీ మరణం భారత…
మరింత Pm modi: ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారుDMK Leader: డీఎంకే నాయకుడిపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసు నమోదు
DMK Leader: డీఎంకే నాయకుడిపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసు నమోదు
మరింత DMK Leader: డీఎంకే నాయకుడిపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసు నమోదుCm chandrababu: లవ్ ఆల్, సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్’
Cm chandrababu: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక మహోత్సవాలతో కళకళలాడింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు, అలాగే ప్రశాంతి నిలయం స్థాపనకు 75 ఏళ్లు పూర్తైన సందర్బంగా భారీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా…
మరింత Cm chandrababu: లవ్ ఆల్, సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్’Danam nagendar: స్పీకర్ అనర్హత నోటీసులకు గడువు కోరిన దానం నాగేందర్
Danam nagendar: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జరుగుతున్న విచారణ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ఆరోపణలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించేందుకు అదనపు గడువు కోరారు.…
మరింత Danam nagendar: స్పీకర్ అనర్హత నోటీసులకు గడువు కోరిన దానం నాగేందర్