UP govt : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తి వివరాలను వెల్లడించని 68,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల జనవరి నెల జీతాలను నిలిపివేసింది.

మరింత UP govt : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బడ్జెట్ పై విమర్శలు.. రాహుల్ గాంధీకి నిర్మలమ్మ కౌంటర్

కేంద్ర బడ్జెట్ 2026పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు

మరింత బడ్జెట్ పై విమర్శలు.. రాహుల్ గాంధీకి నిర్మలమ్మ కౌంటర్

Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ‘సున్నా..హైదరాబాద్ సంపదను ముంబైకి తరలిస్తారా?

Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్ 2026-27లో తెలంగాణకు జరిగిన కేటాయింపులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మరింత Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ‘సున్నా..హైదరాబాద్ సంపదను ముంబైకి తరలిస్తారా?

హిందూ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలి: TTD చైర్మన్

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నెయ్యి కల్తీపై క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మరింత హిందూ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలి: TTD చైర్మన్

DK shivakumar: భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయి

Dk shivakumar: కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీ సోషల్ మీడియా పోస్టులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వాగతించాల్సిందేనని పేర్కొన్న ఆయన, అయితే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. “స్కామ్ లార్డ్”…

మరింత DK shivakumar: భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయి

Chandrababu: గడపగడపకు పింఛను పంపిణీ చేసే సీఎం బాబు

Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంటింటికీ స్వయంగా వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా…

మరింత Chandrababu: గడపగడపకు పింఛను పంపిణీ చేసే సీఎం బాబు

Br naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..

Br naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూల్లో ఉపయోగించిన నెయ్యి కల్తీగా ఉందని, అందులో పామ్ ఆయిల్, జంతు కొవ్వు (టాలో) మరియు…

మరింత Br naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..

Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని స్పష్టం చేశారు. తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేదా ఒత్తిడులు ఉండవని, కష్టపడి పనిచేసే…

మరింత Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణ

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ…

మరింత Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణ

Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్

Hyderabad: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సీపీ గౌస్‌తో పాటు పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది. ముఖ్యంగా సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తీవ్రంగా…

మరింత Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్