Bmc: మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిరా వివాదం చెలరేగింది. సాధారణంగా ఓటర్లకు ఓటు వేసిన గుర్తుగా ఇండెలిబుల్ ఇంక్ సిరా వేళ్లపై ముద్రిస్తారు. అయితే, పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ సారి ఆ సిరాకు బదులుగా సాధారణ మార్కర్…
మరింత Bmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్
Uttarakhand: ఉత్తరాఖండ్లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం సేవల బదులు నేపాల్ టెలికాం సిగ్నల్లు అందుతున్నాయి. ఈ సమస్య కారణంగా ప్రభుత్వ సేవలు,…
మరింత Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్Ponnam Prabhakar: ఫేక్ న్యూస్ ఏస్తే చట్టపరమైన చర్యలు
Ponnam Prabhakar: మహిళా ఐఏఎస్ అధికారులను అవమానించే విధంగా ఇటీవల ఒక టీవీ ఛానల్లో ప్రసారమైన కథనం వివాదానికి దారితీసిన నేపథ్యంలో, ఆ విషయంపై తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం చేస్తున్న వారికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర…
మరింత Ponnam Prabhakar: ఫేక్ న్యూస్ ఏస్తే చట్టపరమైన చర్యలుCp sajjanar: తప్పు చేయకుండా రిపోర్టర్లు ఎందుకు భయపడుతున్నారు
Cp sajjanar: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ పేర్కొన్న ప్రకారం, మహిళా ఐఏఎస్ అధికారిపై ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలను ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎన్ టీవీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈ వివాదాస్పద కథనం పట్ల…
మరింత Cp sajjanar: తప్పు చేయకుండా రిపోర్టర్లు ఎందుకు భయపడుతున్నారుSeetakka: ములుగు జిల్లాను తొలగిస్తున్నారా.. స్పందించిన సీతక్క
Seetakka: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చర్చలు మొదలైన నేపథ్యంలో, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు మరియు యూట్యూబ్ ఛానళ్లలో ములుగు జిల్లా రద్దు అవుతుందనే వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారం జిల్లా ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. ఒకటి రెండు…
మరింత Seetakka: ములుగు జిల్లాను తొలగిస్తున్నారా.. స్పందించిన సీతక్కMinister savita: జగన్కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుకున్నా..
Minister savita: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మంత్రి సవిత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జగన్కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుతున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టాలు ఎక్కుతున్న వేగాన్ని తట్టుకోలేక జగన్ విష…
మరింత Minister savita: జగన్కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుకున్నా..Nara lokesh: పండగపూట ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేశ్
Nara lokesh: భోగి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. గత 81 రోజులుగా కొనసాగుతున్న ప్రజాదర్బార్కు ఈ రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు…
మరింత Nara lokesh: పండగపూట ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేశ్Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేను
Digvijay Singh:మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మూడోసారి రాజ్యసభకు పోటీ చేయబోమని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2026తో ముగియనుంది. పదవీకాలం ముగిసిన…
మరింత Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేనుKishan Reddy: జిపి..లకు నిధులు ఇవ్వడం సంతోషకరం
Kishan Reddy: కేంద్ర హోంమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నట్లుగా, తెలంగాణ స్థానిక సంస్థలకు నిధుల విడుదల సంతోషకర పరిణామమన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం ఇవి కీలకమని ఆయన తెలిపారు. గత పదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి రూ.11 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని కిషన్రెడ్డి…
మరింత Kishan Reddy: జిపి..లకు నిధులు ఇవ్వడం సంతోషకరంPonglueti srinivas: అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలి
Ponguleti srinivas: మహబూబాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేస్తానంటూ కేటీఆర్ మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి విమర్శించారు.…
మరింత Ponglueti srinivas: అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలి