Tvk vijay: తమిళ సినిమా స్టార్, టీవీకే అధినేత విజయ్కు కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు వేగవంతం చేస్తూ ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది.…
మరింత Tvk vijay: మరోసారి విజయ్ కు సీబీఐ నోటీసులుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
America: అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం ప్లాన్
America: అమెరికాలో గ్రీన్లాండ్ను తమ దేశంలో భాగం చేసుకోవడానికి కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రాండీ ఫైన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో “గ్రీన్లాండ్ అక్విజిషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్” పేరుతో ఈ బిల్లును పెట్టారు. ఇది అమలులోకి…
మరింత America: అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం ప్లాన్Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి, ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకున్న పోస్టులపై సిట్ ఏర్పాటు
Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక మంత్రి, అలాగే ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గంభీరంగా స్పందించింది. ఈ కేసులను పూర్తిగా విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం…
మరింత Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి, ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకున్న పోస్టులపై సిట్ ఏర్పాటుDelhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వం
Delhi: దేశంలో క్విక్ డెలివరీ సర్వీసులపై పెద్ద మార్పు రాబోతోంది. 10 నిమిషాల్లో గ్రోసరీలు, ఆహారం అందిస్తామని చెప్పే విధానాన్ని కంపెనీలు నిలిపివేయనున్నాయి. డెలివరీ పార్ట్నర్ల భద్రతపై పెరిగిన చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. కేంద్ర…
మరింత Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వంHyderabad: బ్రిడ్జ్ పైసలు నేను తెచ్చిన.. వాగ్వాదానికి దిగిన ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad: మేడ్చల్ జిల్లాలోని మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం వేడుక కన్నా ఘర్షణకు వేదికగా మారింది. కార్యక్రమానికి హాజరైన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య…
మరింత Hyderabad: బ్రిడ్జ్ పైసలు నేను తెచ్చిన.. వాగ్వాదానికి దిగిన ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేPraneeta: పొలిటీషియాన్స్ పై ఫైర్ అయిన ప్రణీత
Praneeta: సినీ నటి ప్రణీత సుభాష్ బెంగళూరులో విస్తరిస్తున్న వీఐపీ సంస్కృతిపై మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడి పర్యటన కారణంగా ట్రాఫిక్ను గంటల పాటు నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్…
మరింత Praneeta: పొలిటీషియాన్స్ పై ఫైర్ అయిన ప్రణీతDasoju sravan: రాజా సాబ్ పై ప్రభుత్వం కక్ష సాధింపు
Dasoju sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ప్రభాస్ తాజా చిత్రం *‘ది రాజాసాబ్’*పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. సినిమా టికెట్ రేట్ల పెంపును అనుమతించకుండా ప్రభుత్వం కక్షతో వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. శ్రవణ్ మాట్లాడుతూ,…
మరింత Dasoju sravan: రాజా సాబ్ పై ప్రభుత్వం కక్ష సాధింపుModi: జీవితంలో సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి
Modi::వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026 ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 వైపు ప్రయాణిస్తున్న ఈ దశ అత్యంత నిర్ణాయకమని ఆయన అన్నారు. దేశ భవిష్యత్ దిశను…
మరింత Modi: జీవితంలో సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలిFarmers: సంక్రాంతి వేళ తెలంగాణ రైతులకు శుభవార్త.. బోనస్ ప్రకటన
Farmers: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం మంచి వార్త అందించింది. సన్న వడ్లు (సన్న ధాన్యం) కొనుగోలుకు సంబంధించిన బోనస్ను విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ రూ.500 కోట్ల బోనస్ నిధులను జారీ చేసినట్లు ప్రకటించింది. ఈ…
మరింత Farmers: సంక్రాంతి వేళ తెలంగాణ రైతులకు శుభవార్త.. బోనస్ ప్రకటనHyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
Hyderabad: టెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అమలులో ఉన్న 30.03 శాతం డీఏను 33.67 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మొత్తం 3.64 శాతం అదనపు డీఏ ఉద్యోగులకు అందుతుంది.…
మరింత Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు