Kollu ravindra: పేర్ని నాని ఓ బఫూన్

Kollu ravindra: వైసీపీ పార్టీ అబద్ధాలు, విద్వేషాలతో కూడిన దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ,…

మరింత Kollu ravindra: పేర్ని నాని ఓ బఫూన్

Tummala nageshwar Rao: యూరియా సరఫరా విషయంలో కీలక వ్యాఖ్యలు

Tummala nageshwar Rao: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై యూరియా సరఫరా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి యూరియా సరఫరాలో సరైన ముందుచూపు లేమని,…

మరింత Tummala nageshwar Rao: యూరియా సరఫరా విషయంలో కీలక వ్యాఖ్యలు
Chandrababu

Chandrababu: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. 2047 నాటికి భారత్ నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్తుంది.

Chandrababu: విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన అభివృద్ధి దృక్పథాన్ని స్పష్టం చేశాయి.

మరింత Chandrababu: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. 2047 నాటికి భారత్ నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్తుంది.

Cm chandrababu: హెల్తీగా ఉండాలంటే చక్కెర తక్కువ తినండి

Cm chandrababu: విశాఖపట్నంలో బుధవారం జరిగిన ‘స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ మా ధ్యేయం.…

మరింత Cm chandrababu: హెల్తీగా ఉండాలంటే చక్కెర తక్కువ తినండి
Nara Lokesh

Nara Lokesh: మోదీ పుట్టినరోజు సందర్భంగా… లండన్ ఇస్కాన్ మందిరంలో నారా లోకేశ్ ప్రార్థనలు

Nara Lokesh: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 17) 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

మరింత Nara Lokesh: మోదీ పుట్టినరోజు సందర్భంగా… లండన్ ఇస్కాన్ మందిరంలో నారా లోకేశ్ ప్రార్థనలు

Chhatisgarh: 18 లక్షల రివార్డు ఉన్న 9 మంది మావోల లొంగుబాటు

Chhatisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు చలనం తగ్గుముఖం పడుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ.18 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టులు గతంలో భద్రతా…

మరింత Chhatisgarh: 18 లక్షల రివార్డు ఉన్న 9 మంది మావోల లొంగుబాటు

Mahesh Kumar goud: రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్

Mahesh Kumar goud: కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడతారు, ఇది కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామ్యానికి నిదర్శనం. మా పార్టీలో కొంత మేర స్వేచ్ఛ ఉంటుంది. కానీ అలాగని ఎవరు రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు…

మరింత Mahesh Kumar goud: రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్
Teenmar Mallanna

Teenmar Mallanna: కొత్త పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న..

Teenmar Mallanna: కొత్త పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న.. పేరు ఏంటంటే..

మరింత Teenmar Mallanna: కొత్త పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న..

Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదు: మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టతనిచ్చారు. ప్రజలకు ఆరోగ్య సేవలు నిరంతరంగా అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సేవల్లో ఆటంకం కలగనివ్వరని ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, “ఆరోగ్యశ్రీ…

మరింత Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదు: మంత్రి దామోదర రాజనర్సింహ