Revanth Reddy: హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు.
మరింత Revanth Reddy: మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో ‘ఎక్స్పీరియన్స్ సెంటర్’..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
US Iran Conflict: సరుకు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి.. రంగంలోకి దిగి క్షిపణులతో బుద్ధి చెప్పిన అమెరికా!
US Iran Conflict: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా వేగంగా బదులిచ్చింది.
మరింత US Iran Conflict: సరుకు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి.. రంగంలోకి దిగి క్షిపణులతో బుద్ధి చెప్పిన అమెరికా!Bhagyaraj Passes Away: గుండెపోటుతో ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. !
Bhagyaraj Passes Away: తమిళ చిత్రసీమలో కోలుకోలేని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథల రారాజుగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు.
మరింత Bhagyaraj Passes Away: గుండెపోటుతో ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. !Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Weather Report: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల పాటు జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరింత Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!Holiday: జూన్ 26న స్కూళ్లకు అధికారిక సెలవు.. ఈ వారం విద్యార్థులకు మినీ వెకేషన్ ఎంజాయ్మెంట్!
Holiday: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ ఒక శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని రోజులు కూడా గడవక ముందే విద్యార్థులకు ఒక చక్కని పండుగ సెలవు దొరికింది
మరింత Holiday: జూన్ 26న స్కూళ్లకు అధికారిక సెలవు.. ఈ వారం విద్యార్థులకు మినీ వెకేషన్ ఎంజాయ్మెంట్!Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి (సువర్ణగిరి) లో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ (బంగారు గనుల తవ్వకం) ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.
మరింత Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్లో చూశానన్న ఎస్సై!
CI Nagaraju: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాయికృష్ణది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అని నిర్ధారించింది.
మరింత CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్లో చూశానన్న ఎస్సై!Ram Charan: రామ్ చరణ్ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’.. ప్రధాని మోదీ ప్రశంసలపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!
SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్బీఐ..!
SBI: తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్బీఐకి మధ్య ఉన్న రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోవడానికి, హైకోర్టు కేస్ వెనక్కి తీసుకోవడానికి ఎస్బీఐ అంగీకరించింది.
మరింత SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్బీఐ..!Padma Awards: రాష్ట్రపతి భవన్లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం
Padma Awards: రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 66 మంది పురస్కారాలు అందుకున్నారు. జస్టిస్ కేటీ థామస్ (పద్మవిభూషణ్), డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టి (పద్మభూషణ్)లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు చంద్రమౌళి, తంగరాజ్, క్రికెటర్ రోహిత్ శర్మలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.
మరింత Padma Awards: రాష్ట్రపతి భవన్లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం