Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్లో పర్యటించారు.
మరింత Pawan Kalyan: తలపాగా ధరించి.. ‘చౌర్ సాహిబ్’ సేవలో పాల్గొన్న పవన్Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Vijay Thalapathy: డీఎంకే ‘దుష్టశక్తి’.. అన్నాడీఎంకే ‘అవినీతి శక్తి’..
Vijay Thalapathy: తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటూ ‘తమిళగ వెట్రి కజగమ్’ (TVK) పార్టీని స్థాపించిన నటుడు విజయ్, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సమరశంఖం పూరించారు.
మరింత Vijay Thalapathy: డీఎంకే ‘దుష్టశక్తి’.. అన్నాడీఎంకే ‘అవినీతి శక్తి’..Delhi: తెలుగులో ఇద్దరికి పద్మశ్రీ.. వారు ఎవరంటే..?
Delhi: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు…
మరింత Delhi: తెలుగులో ఇద్దరికి పద్మశ్రీ.. వారు ఎవరంటే..?Kalvakuntla Kavitha: మహిళా అధికారులపై చిన్నచూపు ఎందుకు?
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మరింత Kalvakuntla Kavitha: మహిళా అధికారులపై చిన్నచూపు ఎందుకు?Stalin: తమిళనాడులో హిందీకి చోటు లేదు
Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ “తమిళనాడులో హిందీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ చోటు లేదు” అని స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన భాషా అమరవీరుల దినోత్సవం సందర్భంగా గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి…
మరింత Stalin: తమిళనాడులో హిందీకి చోటు లేదుMantena: నాకు ప్రభుత్వం నుంచి ఏది వద్దు..
Mantena : వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోగా–నేచురోపతి విభాగం సలహాదారుగా నియమితులయ్యారు. క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవిని స్వీకరించినప్పటికీ, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు లేదా ఇతర సౌకర్యాలు ఏవీ తీసుకోబోనని ఆయన సంచలన…
మరింత Mantena: నాకు ప్రభుత్వం నుంచి ఏది వద్దు..Telangana: తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
Telangana: గణతంత్ర దినోత్సవం (Republic Day 2026) వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది.
మరింత Telangana: తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్Hyderabad: పంజాగుట్ట లోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..
Hyderabad: హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పంజాగుట్ట…
మరింత Hyderabad: పంజాగుట్ట లోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..Padma Shri Awards: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం!
Padma Shri Awards: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి గాను అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది.
మరింత Padma Shri Awards: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం!Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. వారెవరంటే!
Hyderabad: నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సర్వీసెస్ సిబ్బంది, పోలీసు బృందాలు, రెస్క్యూ టీమ్లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు…
మరింత Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. వారెవరంటే!