సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…

మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…

మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని…

మరింత పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే

సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామ‌న్న…

మరింత KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే

Tirumala laddu Issue: లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. ఏం చెప్పిందంటే..

Tirumala laddu Issue: తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది

మరింత Tirumala laddu Issue: లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. ఏం చెప్పిందంటే..

Srivari Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచే.. మొదటిరోజు ఇలా.. 

Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి . రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో దర్శనమిస్తారు. 

మరింత Srivari Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచే.. మొదటిరోజు ఇలా.. 

Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో భారత్ తొలి మ్యాచ్ 

Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో భారత్ తొలి మ్యాచ్ ఈరోజు జరగనుంది .

మరింత Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో భారత్ తొలి మ్యాచ్ 

Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. 

Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం మొదటిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చారు .

మరింత Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. 

Konda Surekha : కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్

మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు

మరింత Konda Surekha : కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్