ED: ఈడీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచార‌ణ

ED: నాంప‌ల్లిలోని ఈడీ కోర్టులో గురువారం ఓటుకు నోటు కేసు విచార‌ణ‌కొచ్చింది. ఈ విచార‌ణ‌కు సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, ఉద‌య సింహా హాజ‌ర‌య్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, వేంకృష్ణ కీర్త‌న్ గైర్హాజ‌ర‌య్యారు. దీంతో త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు 16కు వాయిదా వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prayagraj: ప్రయాగరాజ్ యుపిపిఎస్‌సి ముందు వేలది మంది విద్యార్థుల నిరసన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *