హైదరాబాద్ లో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా…
మరింత ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..Blog
MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVENZ vs IND Test Series: ఫస్ట్ టెస్ట్ ఓటమి ఎఫెక్ట్.. టీమిండియాలోకి ఆ ఆల్ రౌండర్ కి పిలుపు!
NZ vs IND Test Series: న్యూజీలాండ్ తో మిగిలిన టెస్టులకు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ
మరింత NZ vs IND Test Series: ఫస్ట్ టెస్ట్ ఓటమి ఎఫెక్ట్.. టీమిండియాలోకి ఆ ఆల్ రౌండర్ కి పిలుపు!Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి…
మరింత Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..ICC Women’s World Cup 2024: T20 మహిళల టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజీలాండ్
ICC Women’s World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ను తొలిసారి న్యూజిలాండ్ గెలుచుకుంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
మరింత ICC Women’s World Cup 2024: T20 మహిళల టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజీలాండ్Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి . . ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య!
Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఒక టన్నెల్ పనులు చేస్తున్న కార్మికులపై దాడి చేశారు . ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు
మరింత Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి . . ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య!TGSC Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ.. నిర్వహణకు సర్వం సిద్ధం
TGSC Group 1 Mains: తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సర్కారు సర్వం సిద్ధం చేసింది.
మరింత TGSC Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ.. నిర్వహణకు సర్వం సిద్ధంBig Breaking: జమ్మూకశ్మీర్లో స్థానికేతరులపై దాడి: ఇద్దరు కార్మికుల మృతి
ఆదివారం జమ్మూకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికేతరులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీరంతా సొరంగం ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. చనిపోయిన కార్మికులు మెగా కంపెనీకి చెందిన…
మరింత Big Breaking: జమ్మూకశ్మీర్లో స్థానికేతరులపై దాడి: ఇద్దరు కార్మికుల మృతిKA: డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘క’
KA: డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘క’
మరింత KA: డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘క’Kishan Reddy:సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి
Kishan Reddy:సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి
మరింత Kishan Reddy:సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి