Mahesh Kumar goud: బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయి

Mahesh Kumar goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో కేసీఆర్‌ సభ పెట్టినా బీఆర్ఎస్‌ గెలవదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయని, ఆ అంశంపై ప్రశ్నిస్తున్నది…

మరింత Mahesh Kumar goud: బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయి

Tirumala: తిరుమల లడ్డు ధర పెంపు వార్తలపై స్పందించిన టిటిడి చైర్మన్

Trimula: తిరుపతి లడ్డూ ధరను పెంచే ఎలాంటి ప్రతిపాదన టీటీడీ వద్ద లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న కథనాలు పూర్తిగా…

మరింత Tirumala: తిరుమల లడ్డు ధర పెంపు వార్తలపై స్పందించిన టిటిడి చైర్మన్

Uttam Kumar: లక్ష కోట్లు బూడిద పాలు చేశారు

Uttam Kumar: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రభుత్వంపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా, గోదావరి నదీజలాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన, దృఢమైన వైఖరిని అవలంబిస్తోందని తెలిపారు. నదీజలాల్లో తెలంగాణకు 70 శాతం…

మరింత Uttam Kumar: లక్ష కోట్లు బూడిద పాలు చేశారు

Hanamkonda: కొడుకు పట్టించుకోవట్లేదని మూడు కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తెలంగాణ రెడ్డి

Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఓ తండ్రి చేసిన నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొడుకు తనను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి రూ. 3 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఎల్కతుర్తికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి,…

మరింత Hanamkonda: కొడుకు పట్టించుకోవట్లేదని మూడు కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తెలంగాణ రెడ్డి

ISRO: 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశాన్ని మరో ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలను వేగవంతం చేసింది. వికసిత భారత్ లక్ష్యానికి సూచికగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టనున్నారని ఇస్రో చీఫ్ ఎస్. నారాయణన్ ప్రకటించారు. ప్రస్తుతం అంతరిక్ష…

మరింత ISRO: 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు

Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. మోదీ తన ట్వీట్‌లో పేర్కొంటూ> “రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను.…

మరింత Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Nara lokesh: గూగుల్‌తో పాటు స్థానిక అభివృద్ధి కూడా ముఖ్యం

Nara lokesh: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వంటి మహత్తర ప్రాజెక్టులతో పాటు, స్థానిక స్థాయిలో కూడా…

మరింత Nara lokesh: గూగుల్‌తో పాటు స్థానిక అభివృద్ధి కూడా ముఖ్యం

Jayaprakash: వైజాగ్‌లో గూగుల్ ఏఐ హబ్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జేపీ ప్రశంసలు

Jayaprakash: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో గర్వకారణమైన గుర్తింపు లభించింది. విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటు నిర్ణయంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చొరవతో రాష్ట్రం దేశంలో డిజిటల్ విప్లవానికి…

మరింత Jayaprakash: వైజాగ్‌లో గూగుల్ ఏఐ హబ్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జేపీ ప్రశంసలు

Annamayya: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

Annamayya : జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించగా, అందులో 16 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రధాన…

మరింత Annamayya: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

Vizag: విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి

Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వేగంగా మొదలైంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ…

మరింత Vizag: విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి