Delhi మావోయిస్టుల ఆర్థిక వనరులపై ఈడీ దృష్టి

Delhi: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే నెట్‌వర్క్‌పై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించింది. ఈ క్రమంలో, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PLFI) సంస్థ అధినేత దినేష్ గోపేపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో…

మరింత Delhi మావోయిస్టుల ఆర్థిక వనరులపై ఈడీ దృష్టి

Butchaiah Chowdary: అమర్నాథ్ గారూ… ఆవేశం వద్దు, గుడ్డే ముద్దు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంత్రి నారా లోకేశ్ పై చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. “పదే పదే జగన్ పెట్టిన…

మరింత Butchaiah Chowdary: అమర్నాథ్ గారూ… ఆవేశం వద్దు, గుడ్డే ముద్దు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Dk shivakumar: బెంగళూరు రోడ్లపై స్పందించిన డీకే

Dk shivakumar: బెంగళూరు నగర రహదారుల దుస్థితిపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రేపాయి. ఆమె చేసిన ట్వీట్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. “మజుందార్ షా…

మరింత Dk shivakumar: బెంగళూరు రోడ్లపై స్పందించిన డీకే

Hyderabad: బీసీ బందులో బోర్లా పడ్డ వీహెచ్

Hyderabad: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌కి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బంద్‌కు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుతో పాటు అనేక బీసీ…

మరింత Hyderabad: బీసీ బందులో బోర్లా పడ్డ వీహెచ్

Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదుల కలకలం: ధర్మవరం పోలీసులు ఇద్దరిని అరెస్ట్

Dharmavaram: ధర్మవరం (సత్యసాయి జిల్లా), ఏపీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదులపై పోలీసులు ఘన చర్యలు చేపట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలో రెండు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద సింగిల్ బ్యారెల్ రైఫిల్ మరియు 10 బుల్లెట్లు స్వాధీనం…

మరింత Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదుల కలకలం: ధర్మవరం పోలీసులు ఇద్దరిని అరెస్ట్

Ponglueti: భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం – రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

Ponglueti: రాష్ట్రంలో రైతాంగానికి మెరుగైన సేవలు అందించడంతో పాటు, భూములకు సంబంధించిన పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని…

మరింత Ponglueti: భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం – రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

Cm chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలే

Cm chandrababu: “మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావడం సమాజ అభివృద్ధికి మూలం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ వ్యవస్థ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…

మరింత Cm chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలే

Minister KomatiReddy: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయం

Minister KomatiReddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధైర్యంగా ప్రకటించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, రెండు పార్టీలకు కలిపి ఎన్ని…

మరింత Minister KomatiReddy: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయం

Vizag: గూగుల్ సెంటర్ పై కర్ణాటక మంత్రి విమర్శలు.. ఘాటుగా స్పందించిన బిజెపి

Vizag: విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన భారీ ప్రోత్సాహకాలపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రెండు…

మరింత Vizag: గూగుల్ సెంటర్ పై కర్ణాటక మంత్రి విమర్శలు.. ఘాటుగా స్పందించిన బిజెపి

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించండి

Ponnam Prabhakar: తెలంగాణలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలను కాపాడే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.…

మరింత Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించండి