Nara lokesh: మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధాన లక్ష్యంగా “జీరో క్యాజువాలిటీ” విధానంతో సహాయక చర్యలు ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు.…
మరింత Nara lokesh: ఏపీలో హై అలర్ట్… మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రభుత్వంAuthor: Saicharan koyagura
Delhi: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు ఫైర్
Delhi: వీధి కుక్కల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ…
మరింత Delhi: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు ఫైర్Hyderabad: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్
Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో చట్టం, సువ్యవస్థకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా ఈ…
మరింత Hyderabad: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్Suryapet: అయ్యప్ప మాలలో ఉండి బీరు తాగిన స్వామి.. వైరల్ వీడియో
Suryapet: అయ్యప్ప మాలలో ఉండి బీరు తాగిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవిత్రమైన అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే – సూర్యాపేట…
మరింత Suryapet: అయ్యప్ప మాలలో ఉండి బీరు తాగిన స్వామి.. వైరల్ వీడియోChamala: కవిత ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఎంపీ
Chamala: తెలంగాణను దేళ్లలో మిగులు రాష్ట్రంగా నిలిపిన పరిస్థితి నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి…
మరింత Chamala: కవిత ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఎంపీDelhi: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Delhi: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. పెట్టుబడిదారుల ఉత్సాహం, ఐటీ మరియు బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లు మార్కెట్కు ఊపునిచ్చాయి. ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 566 పాయింట్లు పెరిగి 84,778 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 170…
మరింత Delhi: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుDelhi: డిజిటల్ అరెస్ట్’ లపై సుప్రీం సీరియస్
Delhi: దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు లేదా న్యాయాధికారులుగా నటిస్తూ, నకిలీ కోర్టు పత్రాలతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఈ మోసాలపై దాఖలైన పిటిషన్ను సుమోటోగా…
మరింత Delhi: డిజిటల్ అరెస్ట్’ లపై సుప్రీం సీరియస్KomatiReddy: బిఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలైంది
KomatiReddy: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైన వ్యాఖ్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి అంశంపై స్పందించిన ఆయన, “కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని స్వయంగా కల్వకుంట్ల కవితనే హెచ్చరించారు” అని సంచలన వ్యాఖ్య చేశారు.…
మరింత KomatiReddy: బిఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలైందిSpicejet: స్పైస్జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
Spicejet: మదురై నుంచి దుబాయ్ వెళుతున్న స్పైస్జెట్ విమానం (SpiceJet Flight) చెన్నైలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది. ప్రయాణం మధ్యలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి, వెంటనే చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. విమానంలో ఉన్న…
మరింత Spicejet: స్పైస్జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్Amaravati: తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలకు టీఆర్–27 నిధుల మంజూరు
Amravati: తుపాను ప్రభావం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తుపానుతో ప్రభావితమైన జిల్లాలకు టీఆర్–27 కింద నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిధులను ప్రధానంగా బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి,…
మరింత Amaravati: తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలకు టీఆర్–27 నిధుల మంజూరు