Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మరో అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు. సామాజిక సేవా రంగం మరియు కార్పొరేట్ ప్రపంచం — ఈ రెండు విభాగాల్లో ఆమె చూపుతున్న…
మరింత Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి మరో అరుదైన రికార్డుAuthor: Saicharan koyagura
Kavita: కొత్త పార్టీపై వస్తున్న ప్రచారాలపై కవిత స్పష్టీకరణ
Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. మార్చి–ఏప్రిల్లో పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు అబద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం ఏప్రిల్ 13తో ముగుస్తుందని తెలిపారు. ఈ…
మరింత Kavita: కొత్త పార్టీపై వస్తున్న ప్రచారాలపై కవిత స్పష్టీకరణHyderabad: డబ్బుల కోసం భర్తను కిడ్నాప్ చేసిన భార్య
Hyderabad: అంబర్పేటలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 29న శ్యామ్ను దుండగులు అపహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 🔹 శ్యామ్ కిడ్నాప్కు అతడి మాజీ భార్య మాధవీలతే సూత్రధారి అని పోలీసులు…
మరింత Hyderabad: డబ్బుల కోసం భర్తను కిడ్నాప్ చేసిన భార్యAlluri: ఆంధ్రాలో భూకంపం..
Alluri: అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. జగ్గాలమెట్ట ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ కంపనాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొంతమంది గిరిజనుల ఇళ్ల గోడలు కూలినట్లు సమాచారం. అయితే…
మరింత Alluri: ఆంధ్రాలో భూకంపం..BJP: నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు.. శశిధర్ కు మాస్ వార్నింగ్
Bjp: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందించారు. శశిథరూర్ “నిప్పుతో ఆడుతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబాన్ని నేరుగా విమర్శించడం ప్రమాదకరమని పూనావాలా సూచించారు. శశిథరూర్ ఒక మీడియా…
మరింత BJP: నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు.. శశిధర్ కు మాస్ వార్నింగ్Airport: తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్.. 700 ఎకరాలు సేకరించమని ప్రభుత్వం ఆర్డర్
Adilabad: ఉత్తర తెలంగాణలో రవాణా, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధికి కీలకంగా మారనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ప్రాజెక్ట్పై ప్రభుత్వం నిర్ణాయక అడుగు వేసింది. ఇందుకోసం 700 ఎకరాల భూసేకరణను వెంటనే ప్రారంభించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు అధికారిక ఉత్తర్వులు జారీ…
మరింత Airport: తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్.. 700 ఎకరాలు సేకరించమని ప్రభుత్వం ఆర్డర్Shashi Tharoor: వారసత్వ రాజకీయాలపై కఠిన స్వరం
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ వారసత్వ రాజకీయాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఈ తరహా విధానం ప్రమాదకరమని ఆయన అన్నారు. సామర్థ్యం, ప్రజాసేవ, క్షేత్రస్థాయి పనితీరు కాకుండా వంశపారంపర్యం ఆధారంగా నాయకత్వం వస్తే పాలనా…
మరింత Shashi Tharoor: వారసత్వ రాజకీయాలపై కఠిన స్వరంHyderabad: రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు
Hyderabad : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8న హైదరాబాద్లో కాలేజీల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సమావేశం…
మరింత Hyderabad: రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలుKollu ravindra: జోగి రమేశ్కు మద్దతిస్తే పోలీసులకూ చర్యలు తప్పవు
Kollu ravindra: కల్తీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేశ్ను పక్కా ఆధారాల ఆధారంగానే అరెస్టు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ నకిలీ మద్యం తయారీకి…
మరింత Kollu ravindra: జోగి రమేశ్కు మద్దతిస్తే పోలీసులకూ చర్యలు తప్పవుKavita: తేమ సాకుతో పత్తి రైతులను మోసం చేస్తున్నారు
Kavita: తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటలో తేమ ఎక్కువగా ఉందన్న పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా,…
మరింత Kavita: తేమ సాకుతో పత్తి రైతులను మోసం చేస్తున్నారు