Nara lokesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో వినూత్న శకం ప్రారంభమైంది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె ప్రాథమిక పాఠశాల ఆవరణలో **దేశంలోనే తొలి సౌరశక్తి ఆధారిత “సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్”**ను రాష్ట్ర ఐటీ,…
మరింత Nara lokesh: దేశంలోనే తొలిసారిగా 5 స్మార్ట్ కిచెన్ ప్రారంభంAuthor: Saicharan koyagura
Hyderabad: కవిత ఫ్లెక్సీలు చంపేస్తున్న బీఆర్ఎస్ నేతలు
Hyderabad: బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కవిత పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు బీఆర్ఎస్ స్థానిక నాయకులే చింపేస్తున్న…
మరింత Hyderabad: కవిత ఫ్లెక్సీలు చంపేస్తున్న బీఆర్ఎస్ నేతలుPalla rajeshwar: కవిత సస్పెన్షన్పై పల్లా రాజేశ్వర్ షాకింగ్ కామెంట్స్
Palla rajeshwar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా కార్యకర్తల నిర్ణయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్టీకి నష్టం…
మరింత Palla rajeshwar: కవిత సస్పెన్షన్పై పల్లా రాజేశ్వర్ షాకింగ్ కామెంట్స్Brs: కవిత సస్పెన్షన్ లేఖలో ఇలా రాశారు..!
BRS: “ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున తీవ్రంగా పరిగణిస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం…
మరింత Brs: కవిత సస్పెన్షన్ లేఖలో ఇలా రాశారు..!Trump: భారత్ కే మా అవసరం ఎక్కువ
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్తో అమెరికాకు ఉండే అవసరం చాలా తక్కువగా ఉంటుందని, కానీ భారత్కు మాత్రం అమెరికాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా అమెరికాను పెద్ద…
మరింత Trump: భారత్ కే మా అవసరం ఎక్కువDk aruna: కవిత కామెంట్స్ లో కొత్తేమీ లేదు
Dk aruna: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి మేం చాలా కాలం క్రితమే ప్రజలకు చెప్పామని బీజేపీ ఎంపీ డీకే అరుణ గుర్తు చేశారు. కవిత కోపంతోనే కొంతమంది పేర్లు బయటపెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కుటుంబంలోని విభేదాలను ప్రజలపై రుద్దడం సరికాదని…
మరింత Dk aruna: కవిత కామెంట్స్ లో కొత్తేమీ లేదుHyderabad: గుడ్ న్యూస్.. వారికి 5 లక్షలు ఇవ్వనున్న ప్రభుత్వం
Hyderabad: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతిచెందిన పశువులకు కూడా…
మరింత Hyderabad: గుడ్ న్యూస్.. వారికి 5 లక్షలు ఇవ్వనున్న ప్రభుత్వంKavita: కాలేశ్వరం కుంగడానికి హరీష్ రావే కారణం
Kavita: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఈ స్కాంలో ముఖ్యపాత్ర హరీశ్ రావుదేనని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి ఈ పని చేశారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి…
మరింత Kavita: కాలేశ్వరం కుంగడానికి హరీష్ రావే కారణంSimhachalam: సింహాచలం ఆలయ ఉద్యోగుల చేతివాటం
Simhachalam: విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఉద్యోగుల అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. హుండీ లెక్కింపులో కొంత మొత్తం కాజేసిన ఘటన ఆలయ వర్గాల్లో కలకలం రేపింది. తెలుసుకున్న వివరాల ప్రకారం, హుండీలెక్కింపులో ఉద్యోగి రమణతో పాటు ఔట్సోర్సింగ్…
మరింత Simhachalam: సింహాచలం ఆలయ ఉద్యోగుల చేతివాటంHyderabad: ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
Hyderabad: తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానుంది. పూలతో పూసే పండుగగా పేరు పొందిన బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మంత్రి…
మరింత Hyderabad: ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు