Kavita: యూరియా కొరతపై రైతులు ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధారణమైందా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ యూరియా కొరతపై నిలదీయగా, ఆయన ఇంటికి…
మరింత Kavita: కవిత సంచలన ట్వీట్Author: Saicharan koyagura
Cm revanth: ఉచిత విద్యా అని చెప్పి కేసీఆర్ ఆగం చేసిండు
Cm revanth: రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యా విధానం అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం గప్పాలు కొట్టిందని, కానీ దాన్ని అమలు చేయకముందే గద్దె దిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శిల్పకళావేదికలో ఉపాధ్యాయ…
మరింత Cm revanth: ఉచిత విద్యా అని చెప్పి కేసీఆర్ ఆగం చేసిండుNara lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్
Nara lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా హస్తినలో కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ…
మరింత Nara lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్Mahesh Kumar goud: టి.పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mahesh Kumar goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్రావు ఒకే విమానంలో ప్రయాణించారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “ఒకే విమానంలో…
మరింత Mahesh Kumar goud: టి.పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలుMlc kavita: గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫోన్
Mlc kavita: బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వెలుగొందిన కల్వకుంట్ల కవిత రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్…
మరింత Mlc kavita: గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫోన్Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ పై బొత్స షాకింగ్ కామెంట్స్
Botsa Satyanarayana: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లాల వరకు ఈ ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం రాష్ట్ర ప్రజల…
మరింత Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ పై బొత్స షాకింగ్ కామెంట్స్Naini Rajendar: పంచాయతీతోనే కవిత బయటకు వచ్చింది
Naini Rajendar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఘాటుగా స్పందించారు. కవిత మాటల వెనుక రాజకీయ లాభనష్టాలే కారణమని, పంపకాల పంచాయతీతోనే ఆమె ఈ విధమైన ప్రకటనలు…
మరింత Naini Rajendar: పంచాయతీతోనే కవిత బయటకు వచ్చిందిHyderabad: నాంపల్లి కోర్టులో నాగార్జున
Hyderabad; తెలుగు సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వీరిద్దరూ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఇద్దరూ నాంపల్లి కోర్టుకు…
మరింత Hyderabad: నాంపల్లి కోర్టులో నాగార్జునAdi srinivas: ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Adi srinivas: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత స్వయంగా ఒప్పుకోవడం విశేషమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్…
మరింత Adi srinivas: ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలుKavita: ఎమ్మెల్సీకి కవిత రాజీనామా..?
Kavita : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఆమె కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని దాదాపుగా తేల్చుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత…
మరింత Kavita: ఎమ్మెల్సీకి కవిత రాజీనామా..?