Hyderabad: హైదరాబాద్లో మరోసారి పెద్ద ఎత్తున రద్దయిన నోట్ల పట్టుబడి సంచలనంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు…
మరింత Hyderabad: హైదరాబాద్ లో భారీగా రద్దైన నోట్లో పట్టివేతAuthor: Saicharan koyagura
Amaravati: ఏపీకి 17వేల మెట్రిక్ టన్నుల యూరియా
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ యూరియా సరుకు కాకినాడ పోర్టులో దిగుమతి అవుతుందని అధికారులు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసరంగా జిల్లాలకు యూరియాను పంపిణీ…
మరింత Amaravati: ఏపీకి 17వేల మెట్రిక్ టన్నుల యూరియాHyderabad: సురవరం సుధాకర్రెడ్డి ప్రజా పోరాటాలకు ఆదర్శం సీపీఐ (మావోయిస్టు) నివాళి
Hyderabad: సీపీఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూతపై సీపీఐ (మావోయిస్టు) పార్టీ సంతాపం ప్రకటించింది. సోమవారం పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు నివాళులు అర్పించింది. 1942లో…
మరింత Hyderabad: సురవరం సుధాకర్రెడ్డి ప్రజా పోరాటాలకు ఆదర్శం సీపీఐ (మావోయిస్టు) నివాళిPonnam Prabhakar: బిజెపి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది
Ponnam Prabhakar: టీపీసీసీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చడం పార్టీ కార్యకర్తల ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్ వరకు బలమైన నెట్వర్క్ సిస్టమ్ను ఏర్పరచుకునేలా నిర్ణయం తీసుకున్నామని…
మరింత Ponnam Prabhakar: బిజెపి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందిJelencky: భారతపై టారిఫ్లు విధించడం సరైనదే
Jelencky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించడం సమంజసమేనని ఆయన అన్నారు. రష్యా చమురు…
మరింత Jelencky: భారతపై టారిఫ్లు విధించడం సరైనదేYs Sharmila: నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు
Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం ఎంట్రీపై నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. సరైన సమయం…
మరింత Ys Sharmila: నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడుDelhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు
Delhi: ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు సమావేశమై, NDA తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. వైవీ సుబ్బారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ…
మరింత Delhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతుKtr: కాలేశ్వరాన్ని బద్నాం చేసి అక్కడి నుంచి నీళ్లు తెచ్చారు
Ktr: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు విషప్రచారం చేసి, ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరంపై కక్ష కట్టి సీబీఐ విచారణకు ఆదేశించారని ఆయన విమర్శించారు. “వారం తిరగక…
మరింత Ktr: కాలేశ్వరాన్ని బద్నాం చేసి అక్కడి నుంచి నీళ్లు తెచ్చారుVarma: పిఠాపురం పర్మం సెన్సేషనల్ కామెంట్
Varma: వైసీపీ అధినేత జగన్ యూరియా కొరత పేరుతో రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా…
మరింత Varma: పిఠాపురం పర్మం సెన్సేషనల్ కామెంట్DGP Jitendar: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది
DGP jitendar: ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ ఈరోజు ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్నాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత వాతావరణం తెలంగాణ రాష్ట్ర…
మరింత DGP Jitendar: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది