ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కాంగ్రెస్ పరాభవానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాలే కారణమని పార్టీ ఎంపీ, సీనియర్ నాయకురాలు స్వాతి మలివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని భారత…

మరింత ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్

టెస్టు ఛాంపియన్ షిప్లో జో రూట్ ప్రపంచ రికార్డు

ఇంగ్లండ్‌ స్టార్ బ్యాట్స్ జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్( WTC) చరిత్రలో రూట్ 5000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న పాకిస్థాన్ మొదటి టెస్టు మ్యాచ్…

మరింత టెస్టు ఛాంపియన్ షిప్లో జో రూట్ ప్రపంచ రికార్డు

Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదా

యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో యువ హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ. ఫాలోయింగ్ విపరీతంగా పెరగడంతో నేషనల్ క్రష్ తోనూ గుర్తింపు సొంతం చేసుకుంది

మరింత Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదా

Jammu and Kashmir : జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న పీడీపీ

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 46 (మ్యాజిక్ ఫిగర్) సీట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసీ లెక్కల ప్రకారం ఎన్సీ 40, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి.…

మరింత Jammu and Kashmir : జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న పీడీపీ

cake : ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

కర్ణాటకలోని బేకరీల్లో లభించే కేకుల్లో క్యాన్సర్ కారకాలు గుర్తించిన ఘటన మరువకముందే బెంగళూరులో ఐదేళ్ల బాలుడు కేక్ తిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత cake : ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు వాయువ్యంగా 200 కి.మీ…

మరింత బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.…

మరింత కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు

Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

వైద్యశాస్త్రంలో విషేశ కృషి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2024 ఫిజియాలజీ లేదా…

మరింత Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

Minister Narayana: నెల్లూరులో ఆప‌రేష‌న్ బుడ‌మేరు స్టార్ట్‌కు ఆదేశం

Minister Narayana: అన్నీ శాఖ‌ల అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌

మరింత Minister Narayana: నెల్లూరులో ఆప‌రేష‌న్ బుడ‌మేరు స్టార్ట్‌కు ఆదేశం