లావోస్: సముద్ర కార్యకలాపాల కోసం నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లావోస్ లో జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలని…
మరింత ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీAuthor: Kalyan
టెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..
Robotaxi: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన రోబో వ్యాన్, రోబో టాక్సీల మోడల్స్ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘వీ రోబోట్’…
మరింత టెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్ హోమ్: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి -2024 జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి…
మరింత జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతితొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి
ENG vs PAK 1st Test: సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టుకు మరో టెస్టు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్తో ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 500కి…
మరింత తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది
Appudo Ippudo Eppudo Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కొత్త చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ మూవీని దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగువారిని కూడా ఆకట్టుకున్న రుక్మిణి వసంత్…
మరింత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసిందిడ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్!
Bollywood actor Ajaz Khan in drug case
మరింత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్!IND vs BAN 2nd T20: టీమిండియా బ్యాటింగ్.. సంజూ శాంసన్ ఔట్
IND vs BAN 2nd T20: భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్…
మరింత IND vs BAN 2nd T20: టీమిండియా బ్యాటింగ్.. సంజూ శాంసన్ ఔట్మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఊరట
money laundering case: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబయిలోని జుహు ప్రాంతంలోని వారి నివాస స్థలాలు, పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్హౌస్ను తాత్కాలికంగా అటాచ్ చేసిన…
మరింత మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఊరటకాంగ్రెస్ అతివిశ్వాసమే ఓటమికి కారణం: ఎంపి సంజయ్ రౌత్
ముంబై: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీలోని అతివిశ్వాసమే కారణమని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేన(యుబిటి) అభిప్రాయపడింది. తాను బలహీనంగా ఉన్న చోట తన మిత్రపక్షాలపై ఆధారపడే కాంగ్రెస్ తాను బలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రం తన మిత్రులను…
మరింత కాంగ్రెస్ అతివిశ్వాసమే ఓటమికి కారణం: ఎంపి సంజయ్ రౌత్Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. ప్రొటీన్ల నిర్మాణాన్ని అంచనా వేసేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగించినందుకు గాను 2024 సంవత్సరానికి డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్లకు ఈ పురస్కారాన్ని అందించినట్లు స్వీడన్లోని…
మరింత Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్