Cricket: ఆస్ట్రేలియా మీడియాపై టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు తీవర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మద్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనున్నంది. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియాను వారి…
మరింత Rohit Sharma: ఆస్ట్రేలియా మీడియాపై రోహిత్ ఫ్యాన్స్ గుస్సా..Author: Kalyan
Jayaprada: బిగ్ రిలీఫ్ .. జయప్రదకు భారీ ఊరట..
Jaya Prada: మాజీ ఎంపి జయప్రదకు భారీ ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 2019లో దాఖలైన కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ రాంపూర్లోని ప్రత్యేక ఎంపి/ఎమ్మెల్యే కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ…
మరింత Jayaprada: బిగ్ రిలీఫ్ .. జయప్రదకు భారీ ఊరట..Krithi Shetty : బేబమ్మ ధీమా.. హిట్ పడుతుందా మరి!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లను అందుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడింది. ప్రస్తుతం తమిళంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాలో నటిస్తోంది. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా…
మరింత Krithi Shetty : బేబమ్మ ధీమా.. హిట్ పడుతుందా మరి!samantha : సమంత పని అయిపోయిందా.. ప్రియదర్శితో ఎందుకు?
ప్రియదర్శి, సమంత హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉంది సామ్.
మరింత samantha : సమంత పని అయిపోయిందా.. ప్రియదర్శితో ఎందుకు?Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల ఆన్లైన్ టికెట్ల విడుదల తేదీలు ఇవే!
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్ తేదీలను టీటీడీ వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు అక్టోబరు 24వ తేదీ ఉ.10 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి
మరింత Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల ఆన్లైన్ టికెట్ల విడుదల తేదీలు ఇవే!Wayanad by poll: వయనాడ్ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకా గాంధీ
Elections 2024: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం…
మరింత Wayanad by poll: వయనాడ్ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకా గాంధీఉచిత హామీలపై ఈసీకి సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ఉచిత హామీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి(ఈసీఐ)కి నోటీసులు ఇచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల…
మరింత ఉచిత హామీలపై ఈసీకి సుప్రీం నోటీసులుIND vs NZ Test: భారత్–కివీస్ తొలి టెస్టుకు వర్షం ముప్పు
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్–కివీస్ తొలి టెస్టు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరుజట్ల మధ్య 3 మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్…
మరింత IND vs NZ Test: భారత్–కివీస్ తొలి టెస్టుకు వర్షం ముప్పుSoft Drink : బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా?.. అయితే డేంజర్లో ఉన్నట్లే
బిర్యానీ తింటూ కూల్డ్రింక్ తాగితే ఆ మజానే వేరు కదూ. తాగేటప్పుడు బాగున్నా తర్వాత జరిగే పరిణామాలు అనారోగ్యానికి దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు
మరింత Soft Drink : బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా?.. అయితే డేంజర్లో ఉన్నట్లేMohammed Shami : టీమ్ఇండియాకు బిగ్ షాక్.. మహమ్మద్ షమీ దూరం
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు.
మరింత Mohammed Shami : టీమ్ఇండియాకు బిగ్ షాక్.. మహమ్మద్ షమీ దూరం