AP news: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..

AP news: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు బదిలీలు భారీ స్థాయిలో జరిగాయి. ఈ మేరకు 25 మంది అధికారులకు స్థానచలనం కలిగించింది.

సీఆర్డీఏ కమిషనర్‌గా కన్నబాబు

సీఆర్డీఏ కమిషనర్‌గా కన్నబాబును నియమించారు.

సాయిప్రసాద్‌కు ప్రత్యేక బాధ్యతలు

ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ను నియమించారు. అదనంగా, ఆయనకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.

అజయ్ జైన్‌కు పర్యాటక శాఖ అదనపు బాధ్యతలు

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

రాజశేఖర్‌కు పశుసంవర్ధక శాఖ బాధ్యతలు

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి.రాజశేఖర్‌ను నియమించారు.

పురపాలక శాఖకు సంపత్ కుమార్

పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్‌గా సంపత్ కుమార్‌ను నియమించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *