tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. శనివారం రాత్రి వరకు శ్రీవారిని 78, 414 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న  26, 100 మంది. నిన్న హుండీ ఆదాయం 3.45 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: గిరిజన ప్రాంతాల బాటపట్టిన పవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *