Nandamuri Balakrishna: తిరుపతిలో జరిగిన తొక్కిలాట ఘటన పైన స్పందించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. రాత్రి జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం అని వారికీ తన నివాళి తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు తనప్రగాఢ సానుభూతి తేతెలిపారు.. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన..డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో దానిని రద్దు చేసినట్టు బాలకృష్ణ చెప్పారు.