Moradabad: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఓ డెలివరీ మ్యాన్ పాల పాత్రపై ఉమ్మివేసి పట్టుబడ్డాడు.
మరింత Moradabad: పాల డబ్బాలో ఉమ్మివేసిన డెలివరీ బాయ్.. వైరల్ గా మరీనా వీడియోTag: Viral News in Telugu
Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డు
Viral News: రోహిత్, రజనీల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌరభ్ అనే వ్యక్తి మండపం దగ్గర కనిపిస్తే తన్ని తరిమేయాలి అని వెడ్డింగ్ కార్డులో రాసి ఉంది.
మరింత Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డుMahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుపై మద్యం పారింది. మద్యం లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ని వేరే వాహనాలు ఢీకొట్టడంతో మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది.…
మరింత Mahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..
వైద్యం చేస్తే విరపుయాలి కానీ వికటించొద్దు..వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో దశాబ్దకాలం పాటు తీవ్ర ఇబ్బంది పడింది. మహిళ పొత్తి కడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత…
మరింత అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
మాజీ మంత్రి బీఅర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది.హరీష్రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్, చీటింగ్ కేసు ఫైల్ అయింది.దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన…
మరింత Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదుDelhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.డీఏ పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు,…
మరింత Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..Hyderabad: చిట్టీల పేరుతో చీట్.. రూ. 20కోట్లు గోవింద.. గోవిందా!
జనాలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కేటుగాళ్లు. రోజుకో చోటా పూటకో మాట చెప్పి కాలాన్ని గడిపేస్తూ జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకుందామని ప్లాన్ వేసుకుంటున్నారు. మాటలతో గారడి చేసి వారి దగ్గర కోట్లు గుంజి ఉడాయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్…
మరింత Hyderabad: చిట్టీల పేరుతో చీట్.. రూ. 20కోట్లు గోవింద.. గోవిందా!Assam: అస్సాంలో 4.2 తీవ్రతతో భూకంపం..
అస్సాంలో భూకంపం సంభవించింది. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూకంపం వచ్చింది.15 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.…
మరింత Assam: అస్సాంలో 4.2 తీవ్రతతో భూకంపం..రతన్ టాటా ప్రస్థానం..
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…
మరింత రతన్ టాటా ప్రస్థానం..భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!
ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికాడంటే అందుకు కారణం.. లంచం ఇచ్చే వాళ్ళు వీడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అనుకుని ఏసీబీకి పట్టిస్తారు. మరికొన్ని ఆఫీసుల తోటి ఉద్యోగులకు పడక వీరిని పట్టించాలన్న కోపంతో ఫోన్ చేస్తారు. కానీ ఓ చోట…
మరింత భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!
