Commonwealth Games 2026: 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి బ్యాడ్మింటన్, షూటింగ్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ట్రయాథ్లాన్, ఆర్చరీని తొలగించారు.
మరింత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!Tag: Telugu news
Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..
Kalyan Banerjee: వక్ఫ్ బిల్లుపై మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.
మరింత Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..Bangalore Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్.. 5 గురి మృతి
Bangalore Building Collapse: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది
మరింత Bangalore Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్.. 5 గురి మృతిModi-Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్-భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ద్విపాక్షిక చర్చలు ఈరోజు!
Modi-Xi Jinping: ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఈరోజు అంటే అక్టోబరు 23 బుధవారం నాడు జరగనున్నాయి.
మరింత Modi-Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్-భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ద్విపాక్షిక చర్చలు ఈరోజు!YS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన.
YS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన. తెనాలి రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి మృతి చెందిన సహన పార్థీవ దేహనికి నివాళులు అర్పించనున్న జగన్.
మరింత YS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన.Allu Arjun: ఏపీ హైకోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్ పిటిషన్
సినీనటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో మంగళవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మరింత Allu Arjun: ఏపీ హైకోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్ పిటిషన్ap news: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. రాప్తాడు పండమేరు ఉగ్రరూపం
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరింత ap news: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. రాప్తాడు పండమేరు ఉగ్రరూపంRailway: శబరిమల యాత్రికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్
అయ్యప్ప భక్తులు, యాత్రికులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది.
మరింత Railway: శబరిమల యాత్రికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా…
మరింత ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు…
మరింత Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..