MEDAK: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇటీవల జరిగిన మహిళ మిస్సింగ్ కేసు తీవ్ర సంచలనం రేపింది. కేసు మీద దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా మిస్టరీను ఛేదించారు. ఈ దారుణ ఘటనలో గోపాల్ అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు వెల్లడించారు. తక్కువ మొత్తమైన రూ.400 కోసం ఓ అమాయకురాలిని జీవితాంతం చీకటిలో ముంచిన ఘటన ఇది.
మరింత MEDAK: రూ.400 కోసం ప్రాణం తీసిన నరరూప రాక్షసుడుTag: Telugu news
HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..
హైదరాబాద్, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూ వివాదం పై సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిసర భూముల్లో పరిశీలన చేపట్టింది. ఈ కమిటిని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరణలు అందించారు.
మరింత HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..Delhi మరో చట్టాన్ని వ్యతిరేఖించిన ఇండీ కూటమి.. అసలు ఏంటదంటే..
DELHI: దేశంలో వ్యక్తిగత గోప్యత, సమాచార హక్కులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (Digital Pe
మరింత Delhi మరో చట్టాన్ని వ్యతిరేఖించిన ఇండీ కూటమి.. అసలు ఏంటదంటే..Congress Party: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలు
Congress Party: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలు
మరింత Congress Party: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలుDelhil: వాహనదారులకు భారీ షాక్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టుగా కేంద్రం నిర్ణయం
Delhi కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మరొక భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ. 2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పెరుగుదలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరింత Delhil: వాహనదారులకు భారీ షాక్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టుగా కేంద్రం నిర్ణయంmamata benerjee: నేను బతికున్నంత వరకు ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరూ..
mamata benerjee: బెంగాల్లో 25,753 మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
మరింత mamata benerjee: నేను బతికున్నంత వరకు ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరూ..Delhi: ఇండియా వీసాను నిలిపివేసిన సౌదీ.. ఎందుకో తెలుసా..?
Delhi: ఈ ఏడాది హజ్ యాత్ర సమీపిస్తుండగా, సౌదీ అరేబియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 14 దేశాల పౌరులకు, ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన వంటి వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది.
మరింత Delhi: ఇండియా వీసాను నిలిపివేసిన సౌదీ.. ఎందుకో తెలుసా..?Rahul gandhi: నితీష్ సర్కార్ పై రాహుల్ విమర్శలు..
Rahul gandhi: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
మరింత Rahul gandhi: నితీష్ సర్కార్ పై రాహుల్ విమర్శలు..cm chandrababu మంచి చేసినప్పుడు నిజమైన తృప్తి కలుగుతుంది..
cm chandrababu: సమాజానికి ఏదైనా మంచి చేసినప్పుడు నిజమైన తృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
మరింత cm chandrababu మంచి చేసినప్పుడు నిజమైన తృప్తి కలుగుతుంది..maoist: మావోలకు ఎదురు దెబ్బ..86 మంది పోలీసుల ముందు లొంగుబాటు
maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’ కు మంచి ఫలితాలు వస్తున్నాయి. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ
మరింత maoist: మావోలకు ఎదురు దెబ్బ..86 మంది పోలీసుల ముందు లొంగుబాటు