Nara lokesh: ఫీజు రీయింబర్స్మెంట్ నగదును కళాశాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు
మరింత Nara lokesh: ఫీజు రీయింబర్స్మెంట్ పై స్పందించిన లోకేష్Tag: Telugu Latest News
Adilabad: కులగణనను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామం
ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ గ్రామస్థులు ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేను గ్రామంలో నిషేధిస్తున్నట్టు తెలిపారు.
మరింత Adilabad: కులగణనను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామంViral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డు
Viral News: రోహిత్, రజనీల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌరభ్ అనే వ్యక్తి మండపం దగ్గర కనిపిస్తే తన్ని తరిమేయాలి అని వెడ్డింగ్ కార్డులో రాసి ఉంది.
మరింత Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డుJanagama: జనగామలో భారీ అగ్నిప్రమాదం
Janagama: జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది
మరింత Janagama: జనగామలో భారీ అగ్నిప్రమాదంdevara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?
devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ నటించిన ‘దేవర’ అనుకున్న దానికంటే ముందుగా ఓటీటీలో సందడి చేయబోతోంది.
మరింత devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ
Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాలికి మనుగడ ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు.
మరింత Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడTelangana: తగ్గిన తెలంగాణ సర్కార్.. తలొగ్గిన ఏఈవోలు!
సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం.
మరింత Telangana: తగ్గిన తెలంగాణ సర్కార్.. తలొగ్గిన ఏఈవోలు!Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!
Duplicate Court: ఏకంగా నకిలీ కోర్టును సృష్టించేసి . . కోట్లాది రూపాయల భూమిని నొక్కేశాడు !
మరింత Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!Modi-Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్-భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ద్విపాక్షిక చర్చలు ఈరోజు!
Modi-Xi Jinping: ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఈరోజు అంటే అక్టోబరు 23 బుధవారం నాడు జరగనున్నాయి.
మరింత Modi-Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్-భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ద్విపాక్షిక చర్చలు ఈరోజు!Amit sha: యుద్ధం ఇంకా ముగియలే
పోలీస్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని…
మరింత Amit sha: యుద్ధం ఇంకా ముగియలే