Rajya Sabha Seat: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి పోటీ చేయనున్నారు. హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటించిన అధిష్ఠానం, నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు లోపు వారిని రంగంలోకి దించింది.
మరింత Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!
Electric Buses: తెలంగాణ ఆర్టీసీ కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మరియు గ్రీన్ సెల్ సంస్థలు ఈ బస్సులను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది.
మరింత Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!
Ration Quota: ఎండల నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్రం సూచించగా, తెలంగాణ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. అయితే సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న తరుణంలో, అది బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా కట్టడి చేయడం మరియు ఈ-పోస్ యంత్రాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందున్న ప్రధాన సవాళ్లు.
మరింత Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!Harish Rao: ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై హరీశ్రావు ఆగ్రహం
Harish Rao: ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై హరీశ్రావు ఆగ్రహం
మరింత Harish Rao: ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై హరీశ్రావు ఆగ్రహంTelangana: బియ్యం కోసం క్యూ లైన్ల తిప్పలు తప్పినట్టే.. ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ!
Telangana: బియ్యం కోసం క్యూ లైన్ల తిప్పలు తప్పినట్టే.. ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ!
మరింత Telangana: బియ్యం కోసం క్యూ లైన్ల తిప్పలు తప్పినట్టే.. ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ!Hyderabad:హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు టూ భాగ్యనగరం.. మత్తు సరఫరా చేస్తున్న ముఠాల అరెస్ట్!
Hyderabad:హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు టూ భాగ్యనగరం.. మత్తు సరఫరా చేస్తున్న ముఠాల అరెస్ట్!
మరింత Hyderabad:హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు టూ భాగ్యనగరం.. మత్తు సరఫరా చేస్తున్న ముఠాల అరెస్ట్!Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రమాదం.. 50కి పైగా ఫర్నిచర్ షాపులు దగ్ధం..!
Fire Accident: బాచుపల్లి-మియాపూర్ రోడ్డులోని ఫర్నిచర్ మార్కెట్లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50కి పైగా షాపులు దగ్ధం కాగా, కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
మరింత Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రమాదం.. 50కి పైగా ఫర్నిచర్ షాపులు దగ్ధం..!Weather Update: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
మరింత Weather Update: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!Ponguleti Srinivas Reddy: పాలనలో వేగం పెంచండి.. కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష
Ponguleti Srinivas Reddy: పాలనలో వేగం పెంచండి.. కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష
మరింత Ponguleti Srinivas Reddy: పాలనలో వేగం పెంచండి.. కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షYadadri Bhuvanagiri: అత్తింటి వేధింపులు భరించలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Yadadri Bhuvanagiri: అత్తింటి వేధింపులు భరించలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
మరింత Yadadri Bhuvanagiri: అత్తింటి వేధింపులు భరించలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య