Mrs India 2024

Mrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి 

Mrs India 2024: మిసెస్ ఇండియా 2024 పోటీల్లో తెలంగాణా హీరోయిన్ హేమలతా రెడ్డి అవార్డు గెలుచుకున్నారు.

మరింత Mrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి 
ED Rides

ED Rides: తెలంగాణలో ఈడీ దాడుల కలకలం.. వారే టార్గెట్! 

ED Rides: తెలంగాణాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది

మరింత ED Rides: తెలంగాణలో ఈడీ దాడుల కలకలం.. వారే టార్గెట్! 
Telangana Weather

Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు!

Telangana Rains: తెలంగాణాలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీచేసింది

మరింత Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు!
food courts in hyderabad

Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!

Hyderabad: అర్ధరాత్రి 1 గంట వరకూ హైదరాబాద్ లో అన్నిరకాల ఫుడ్ సెంటర్స్ ఓపెన్ లో ఉంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

మరింత Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!

పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఈ…

మరింత పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్
Telangana Rain Alert

మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలంగాణలో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి . ఉదయం పూట పొడిగా ఉంటున్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి మారిపోతోంది . ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి . ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు .

మరింత మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Revanth Reddy

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడాన్నికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుతం ముందడుగు వేసింది.

మరింత రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 
khairatabad vinayaka immersion

వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులు 

వినాయక ఉత్సవాలు ముగింపు దశలోకి వచ్చేశాయి. భక్తులతో విశేష పూజలందుకున్న గణపయ్య ఇక సెలవు.. మళ్ళీ వస్తాను అంటూ వీడ్కోలు తీసుకుంటున్నాడు. వినాయకుని నిమజ్జనోత్సవం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో విఘ్నేశ్వరుని నిమజ్జనం కోలాహలంగా…

మరింత వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులు