Hyderabad: తెలంగాణలో పైరసీ మాఫియా మరలా రెచ్చిపోయింది. ఇటీవల ఐబొమ్మ సైట్ను మూసివేసి, నిర్వాహకుడు ఇంది రవిని అరెస్టు చేసినప్పటికీ సినిమా పైరసీ ఎక్కడా ఆగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. “ఆగింది ఐబొమ్మే… పైరసీ కాదు” అన్న మాటను నిజం…
మరింత Hyderabad: ఫలించని కృషి.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు అన్ని పైరసీTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Hyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..
Hyderabad: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన వారి వాట్సాప్ గ్రూపులు టార్గెట్ అవడంతో ఆందోళన నెలకొంది. తాజాగా, తెలంగాణ సీఎంవోకు చెందిన వాట్సాప్ గ్రూప్తో పాటు పలువురు మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూప్లను హ్యాక్ చేసిన…
మరింత Hyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుక
Cm revanth : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ఘనంగా పాల్గొని, బాబా సేవా తపస్పుతో దేశానికి చేసిన అపార సేవలను స్మరించారు. మానవ సేవనే మాధవ సేవగా భావించిన…
మరింత Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుకIbomma: ఎన్కౌంటర్ కామెంట్లపై ibomma రవి తండ్రి రియాక్షన్ ఇదే…
Ibomma: ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలను రవి తండ్రి అప్పారావు తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి మాటలు ఎంత బాధ కలిగిస్తాయో, ఆ నిర్మాతను కానీ ఆయన కొడుకును కానీ ఎవరో చేస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.…
మరింత Ibomma: ఎన్కౌంటర్ కామెంట్లపై ibomma రవి తండ్రి రియాక్షన్ ఇదే…Panchayat Elections: పంచాయతీ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ఇవే..
Panchayat Elections: పంచాయతీ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ఇవే..
మరింత Panchayat Elections: పంచాయతీ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ఇవే..Cm chandrababu: రోడ్డుపై గుంత ఉండొద్దు.. అధికారులకు సీఎం హెచ్చరిక
Cm chandrababu: రాష్ట్ర రహదారుల అభివృద్ధి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…
మరింత Cm chandrababu: రోడ్డుపై గుంత ఉండొద్దు.. అధికారులకు సీఎం హెచ్చరికHyderabad: తెలంగాణలో 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్
Hyderabad: తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామకాలను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈసారి కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగానికి పైగా పదవులు దక్కేలా పార్టీ సమతుల్యత…
మరింత Hyderabad: తెలంగాణలో 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్Vivek: 42% రిజర్వేషన్ కి సుప్రీం ఒప్పుకుంటలేదు
Vivek: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను 42 శాతం వరకూ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఇవ్వబడదని మంత్రి స్పష్టం…
మరింత Vivek: 42% రిజర్వేషన్ కి సుప్రీం ఒప్పుకుంటలేదుHyderabad: డీజీపీ ముందు 37 మంది మావోల లొంగుబాటు
Hyderabad: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ భారీ లొంగుబాటు భద్రతా విభాగాలకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య…
మరింత Hyderabad: డీజీపీ ముందు 37 మంది మావోల లొంగుబాటుKadiyam srihari: కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను..
Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. తన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు, అభివృద్ధి పనులు రావడానికి అధికార పార్టీ సహకారం అవసరమైందని చెప్పారు. ఈ నెల…
మరింత Kadiyam srihari: కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను..