Liquor Scam Case

Liquor Scam Case: TASMAC కేసులో EDకి సుప్రీంకోర్టు షాక్

Liquor Scam Case: తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC)పై నమోదైన మనీలాండరింగ్ కేసుల దర్యాప్తు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తీరుపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మరింత Liquor Scam Case: TASMAC కేసులో EDకి సుప్రీంకోర్టు షాక్
Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది సజీవ దహనం

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది సజీవ దహనం

మరింత Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది సజీవ దహనం

Delhi: పాకిస్తాన్ ఏ క్షణమైన దాడి చేయొచ్చు

Delhi: పాకిస్థాన్ మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నించే అవకాశం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్‌ పహల్గామ్ తరహాలో మరో దాడి చేసేందుకు యత్నిస్తే…

మరింత Delhi: పాకిస్తాన్ ఏ క్షణమైన దాడి చేయొచ్చు
Rahul Gandhi

Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

మరింత Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
Maoist leader Venugopal

Maoist leader Venugopal: 60 మందితో.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు

Maoist leader Venugopal: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు

మరింత Maoist leader Venugopal: 60 మందితో.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు
Mamata Banerjee

Mamata Banerjee: అర్ధరాత్రి అమ్మాయికి బయట ఏం పని.. సీఎంపై విమర్శలు

Mamata Banerjee: పశ్చిమ బంగాల్ లోని వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్టు చేశారు.

మరింత Mamata Banerjee: అర్ధరాత్రి అమ్మాయికి బయట ఏం పని.. సీఎంపై విమర్శలు

Prashant Kishore: గెలిచే వాళ్లకే సీట్లు.. పక్క ప్లాన్ తో పీకే

Prashant Kishore: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలను తెరలేపారు. గతంలో రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఎదురుగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించినప్పటికీ, పీకే తన జన్ సురాజ్…

మరింత Prashant Kishore: గెలిచే వాళ్లకే సీట్లు.. పక్క ప్లాన్ తో పీకే

Kanchipuram::కంచిని దగ్గు మందు మృతులు..

Kanchipuram: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా సంస్థ తయారు చేసిన ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు సిరప్‌ కారణంగా మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం,…

మరింత Kanchipuram::కంచిని దగ్గు మందు మృతులు..

Noble price: ఆర్థిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతి ప్రకటింపు

Noble price: గత వారం వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు ప్రకటించగా, తాజాగా అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ స్మారక బహుమతిని ప్రకటించారు. ఈసారి జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్…

మరింత Noble price: ఆర్థిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతి ప్రకటింపు