Narendra Modi: అస్సాం అభివృద్ధికి సరికొత్త బాట.. కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ ధ్వజం
మరింత Narendra Modi: అస్సాం అభివృద్ధికి సరికొత్త బాట.. కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ ధ్వజంTag: National News
Modi: బెంగాల్లో అభివృద్ధి కోసం బీజేపీ అవసరం
Modi: నరేంద్ర మోదీ, కేంద్ర ప్రధాని, ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలపై దోపిడీ చేస్తోందని ఆరోపించారు. మోదీ అన్నారు, “బెంగాల్లో అభివృద్ధి జరగడం లేదు. మమతా ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఏ లెక్క…
మరింత Modi: బెంగాల్లో అభివృద్ధి కోసం బీజేపీ అవసరంFree bus: మగవారికి కూడా ఫ్రీ బస్..
Free bus: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కీలక హామీలను ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఐదు ముఖ్య ఎన్నికల వాగ్దానాలను…
మరింత Free bus: మగవారికి కూడా ఫ్రీ బస్..Maoist: భారీ ఎన్కౌంటర్.. నక్సల్ పోలీస్ మధ్య చెలరేగిన తూటాలు
Maoist: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల దాచుకొన్న స్థావరాలపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. కొంతసేపు కొనసాగిన ఈ ఎదురు దాడిలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.…
మరింత Maoist: భారీ ఎన్కౌంటర్.. నక్సల్ పోలీస్ మధ్య చెలరేగిన తూటాలుHimanth: సింగపూర్ పోలీస్ కంటే మా పోలీస్ బెటర్..
Himanth: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మృతి కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Himanth: సింగపూర్ పోలీస్ కంటే మా పోలీస్ బెటర్..Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?
Supreme court: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి తుంగతూరి ప్రభాకర్రావు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పురోగతి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, దర్యాప్తు ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది.…
మరింత Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదల
Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను పార్టీ ప్రకటించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు…
మరింత Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదలMaoist: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
Maoist: ఛత్తీస్గఢ్లో నక్సలిజానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మొత్తం 52 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరిలో మహిళలు 21 మంది, పురుషులు 31 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.1.41 కోట్ల రివార్డు…
మరింత Maoist: భారీగా లొంగిపోయిన మావోయిస్టులుBmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!
Bmc: మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిరా వివాదం చెలరేగింది. సాధారణంగా ఓటర్లకు ఓటు వేసిన గుర్తుగా ఇండెలిబుల్ ఇంక్ సిరా వేళ్లపై ముద్రిస్తారు. అయితే, పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ సారి ఆ సిరాకు బదులుగా సాధారణ మార్కర్…
మరింత Bmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!Delhi: మమతాకు సుప్రీంలో చుక్కెదురు
Delhi: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి చుక్కెదురైన తీర్పు వెలువడింది. ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన కేసులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ కేసులు కొనసాగకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు స్పష్టంగా తెలిపింది. దీంతో,…
మరింత Delhi: మమతాకు సుప్రీంలో చుక్కెదురు