Uttarakhand: ఉత్తరాఖండ్లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం సేవల బదులు నేపాల్ టెలికాం సిగ్నల్లు అందుతున్నాయి. ఈ సమస్య కారణంగా ప్రభుత్వ సేవలు,…
మరింత Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్Tag: National News
Mumbai: ఆర్థిక రాజధానిలో మున్సిపల్ ఎన్నికల వేడి.. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు
Mumbai: ఆర్థిక రాజధానిలో మున్సిపల్ ఎన్నికల వేడి.. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు
మరింత Mumbai: ఆర్థిక రాజధానిలో మున్సిపల్ ఎన్నికల వేడి.. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలుPM Modi: అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు
PM Modi: అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు
మరింత PM Modi: అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలుDigvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేను
Digvijay Singh:మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మూడోసారి రాజ్యసభకు పోటీ చేయబోమని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2026తో ముగియనుంది. పదవీకాలం ముగిసిన…
మరింత Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేనుAmerica: అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం ప్లాన్
America: అమెరికాలో గ్రీన్లాండ్ను తమ దేశంలో భాగం చేసుకోవడానికి కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రాండీ ఫైన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో “గ్రీన్లాండ్ అక్విజిషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్” పేరుతో ఈ బిల్లును పెట్టారు. ఇది అమలులోకి…
మరింత America: అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం ప్లాన్Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వం
Delhi: దేశంలో క్విక్ డెలివరీ సర్వీసులపై పెద్ద మార్పు రాబోతోంది. 10 నిమిషాల్లో గ్రోసరీలు, ఆహారం అందిస్తామని చెప్పే విధానాన్ని కంపెనీలు నిలిపివేయనున్నాయి. డెలివరీ పార్ట్నర్ల భద్రతపై పెరిగిన చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. కేంద్ర…
మరింత Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వంDelhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..
Delhi: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, వృద్ధులు లేదా ఏ వ్యక్తిపైనైనా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిస్తే, ఆ ప్రాంతంలో కుక్కలకు ఆహారం పెట్టే వారే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.…
మరింత Delhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..Modi: జీవితంలో సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి
Modi::వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026 ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 వైపు ప్రయాణిస్తున్న ఈ దశ అత్యంత నిర్ణాయకమని ఆయన అన్నారు. దేశ భవిష్యత్ దిశను…
మరింత Modi: జీవితంలో సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలిMamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు తాజాగా మరో లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ…
మరింత Mamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారుAnnamalai: కాళ్లు నరకండి చూస్తాను..
Annamalai: తమిళనాడు బీజేపీ కే. అన్నామలై, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఎంఎన్ఎస్–శివసేన ర్యాలీలో థాకరే అన్నామలైపై ఎద్దేవాగా వ్యాఖ్యానిస్తూ, “తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు. ముంబైకి నీకు…
మరింత Annamalai: కాళ్లు నరకండి చూస్తాను..