తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్ జారీ చేశారు.
మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!Tag: National News
కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
ప్రాథమిక హక్కులు, సెన్సార్షిప్ ఉల్లంఘనను పేర్కొంటూ బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్పై ఐటి నిబంధనలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అంతకుముందు జనవరిలో హైకోర్టు డబుల్ బెంచ్ ఈ విషయంలో విభజన తీర్పును వెలువరించింది. ఇప్పుడు టై బ్రేకర్ న్యాయమూర్తి ఈ సవరణ చట్టవిరుద్ధమని ప్రకటించారు.
మరింత కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టుజమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం..
దశాబ్దం తరువాత తొలిసారిగా జమ్మూ.. కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ 7 జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో 23.27 లక్షల మంది ఓటర్లు…
మరింత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం..ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ అతిషి పేరును సీఎం పదవికి ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ఈరోజు (మంగళవారం)…
మరింత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి.. ఆమెకే ఛాన్స్!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే ఊహాగానాలు ఊపందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతీషి మర్లెనాను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉదయం నుంచి కేజ్రీవాల్ నివాసంలో పార్టీ…
మరింత ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి.. ఆమెకే ఛాన్స్!