Mahaa Shivoham 2026: మహా శివోహం 2026 వేడుక ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వాహకులు సక్సెస్ మీట్ నిర్వహించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సహకరించిన టెక్నికల్ టీమ్, ఈవెంట్ మేనేజర్లు మరియు సినీ ప్రముఖులకు వంశీ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
మరింత Mahaa Shivoham 2026: మహా శివోహం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలుTag: Andhra Pradesh News
Pawan Kalyan: జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం.. రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్.. !
Pawan Kalyan: మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదును పవన్ కల్యాణ్ ప్రారంభించారు. పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించిన ఆయన, కార్యకర్తలను వారి సేవల ఆధారంగా ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా పిలుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వాల సంఖ్య దాదాపు 13 లక్షలకు చేరిందని ఆయన వెల్లడించారు.
మరింత Pawan Kalyan: జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం.. రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్.. !Shivoham: అమరావతిలో శివోహం-2.. మహాశివరాత్రి వేళ కన్నుల పండువగా మహాజాగరణ కార్యక్రమం!
Shivoham: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
మరింత Shivoham: అమరావతిలో శివోహం-2.. మహాశివరాత్రి వేళ కన్నుల పండువగా మహాజాగరణ కార్యక్రమం!AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీట
AP Budget: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.32 లక్షల కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమానికి రూ.51 వేల కోట్లు, విద్యకు రూ.32 వేల కోట్లు కేటాయించారు. అమరావతి, విశాఖపట్నం మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మరియు ఆర్థిక ప్రాంతాలను ప్రకటించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.
మరింత AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీటNara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్గా ‘డిన్నర్ మీటింగ్స్’!
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో ఆత్మీయ విందు కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం నిర్ణీత సంఖ్యలో నేతలతో భేటీ అవుతూ వారి నియోజకవర్గ సమస్యలను చర్చిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుతూ పరిపాలనలో సమన్వయం సాధించడమే ఈ కొత్త విధానం లక్ష్యం.
మరింత Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్గా ‘డిన్నర్ మీటింగ్స్’!Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను నిర్దేశించారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ భూ వివాదాల అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
మరింత Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య
Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.
మరింత Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్యChandrababu: హైదరాబాద్కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్
chandrababu: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ రాబోతోందని, లక్షలాది మంది విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న బిల్ గేట్స్ అమరావతిని సందర్శించనున్నట్లు వెల్లడించారు.
మరింత Chandrababu: హైదరాబాద్కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్TTD EO: టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు
TTD EO: టీటీడీ నూతన కార్యనిర్వహణాధికారి (EO)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
మరింత TTD EO: టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలుTirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం