వైసీపీ నేత అంబటి రాంబాబుకు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ లభించడంతో బుధవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, జగన్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మరింత Ambati Rambabu: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలTag: Andhra Pradesh News
Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. జగన్కు మంత్రి లోకేశ్ ‘పుష్ప’ స్టైల్ కౌంటర్!
Nara Lokesh: కొలంబోలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రభుత్వ నిధులు వాడారన్న ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ తోసిపుచ్చారు. విమాన ప్రయాణం నుంచి మ్యాచ్ టికెట్ల వరకు అంతా తన సొంత డబ్బులేనని, ప్రభుత్వ సొమ్ము వాడలేదని స్పష్టం చేస్తూ మాజీ సీఎం జగన్పై ‘పుష్ప’ స్టైల్లో సెటైర్లు వేశారు.
మరింత Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. జగన్కు మంత్రి లోకేశ్ ‘పుష్ప’ స్టైల్ కౌంటర్!Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!
Madanapalli Girl Murder: మదనపల్లె చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం కనసానివారి పల్లి చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లెలో చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి.
మరింత Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!Supreme Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత!
Supreme Court: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో పొరపాటున ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ, ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. అక్రమ కేటాయింపులు మరియు మరిది పేరుతో ఆస్తులు కూడబెట్టారన్న సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మరింత Supreme Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత!Tirumla: చంద్రగ్రహణం వల్ల 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేయబడుతుంది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రహణం కొనసాగుతుంది. అదే రోజు జరిగే కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు.
మరింత Tirumla: చంద్రగ్రహణం వల్ల 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేతAP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!
AP Inter Exams 2026: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు జరగనున్నాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల కోసం 1,537 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీసీటీవీ కెమెరాలు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పకడ్బందీగా నిఘా ఉంచాలని బోర్డు నిర్ణయించింది. హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.
మరింత AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Nagababu: మేడారం కోవా బన్ వ్యాపారి వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. చిరువ్యాపారులపై దాడులను ఖండిస్తూ, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వివాదాన్ని మతం కోణంలో చూడవద్దని, ఆహార నాణ్యతపై సందేహాలు ఉంటే అధికారులకు తెలపాలని ఆయన సూచించారు.
మరింత Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో బిల్ గేట్స్ కీలక భేటీ.. ఏఐ, ఆరోగ్య రంగాలపై చర్చలు!
Bill Gates: బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో సమావేశమై రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం, హెల్త్ డిజిటలైజేషన్ (సంజీవని ప్రాజెక్ట్) మరియు ఏఐ రంగాల్లో సహకారంపై చర్చించారు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, పాలనలో ఏపీ సాధిస్తున్న పురోగతిని అభినందించారు.
మరింత Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో బిల్ గేట్స్ కీలక భేటీ.. ఏఐ, ఆరోగ్య రంగాలపై చర్చలు!Bill Gates in AP: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కీలక భేటీ!
Bill Gates in AP: ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమస్య ఎదురైనా, ఆ తర్వాత సురక్షితంగా చేరుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి వ్యవసాయం, విద్య, వైద్యం మరియు సాంకేతిక రంగాలలో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై ఆయన చర్చలు జరుపుతున్నారు.
మరింత Bill Gates in AP: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కీలక భేటీ!Mahaa Shivoham 2026: భక్తి ఉద్యమాన్ని చేస్తున్న మహా వంశీకి నా ధన్యవాదాలు..చంద్రబాబు
Mahaa Shivoham 2026: అమరావతిలో జరిగిన ‘మహా శివోహం’ వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, ఆధ్యాత్మికతను ఒక భక్తి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న నిర్వాహకులను అభినందించారు. పేదరికం లేని సమాజం మరియు సంప్రదాయ విలువల పరిరక్షణే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మరింత Mahaa Shivoham 2026: భక్తి ఉద్యమాన్ని చేస్తున్న మహా వంశీకి నా ధన్యవాదాలు..చంద్రబాబు