ఇరాన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరును మెహదీ హసన్ తప్పుబట్టారు. ఎటువంటి సరైన లక్ష్యం లేకుండా ఇజ్రాయెల్ కోసం యుద్ధంలోకి దిగడం వల్ల పశ్చిమాసియాలో శాంతి దెబ్బతింటుందని, ఇది అమెరికా మిత్రదేశాలకు కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
మరింత Mehdi Hasan: ట్రంప్ యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తనకే తెలియదు.. మెహదీ హసన్ సంచలన వ్యాఖ్యలు!Tag: Andhra Pradesh News
Nagar Kurnool: బాత్రూంలో శిశువుకు జన్మనిచ్చిన 16 ఏళ్ల యువతి.. తర్వాత ఏం చేసింది అంటే..?
నాగర్కర్నూల్లో ఒక ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ సెంటర్ బాత్రూంలో మగబిడ్డకు జన్మనిచ్చి, ఆ శిశువును చెత్తబుట్టలో పడేసింది. చిన్నారిని సిబ్బంది కాపాడగా, పోలీసులు బాలిక గర్భానికి కారణమైన వారి కోసం మరియు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Nagar Kurnool: బాత్రూంలో శిశువుకు జన్మనిచ్చిన 16 ఏళ్ల యువతి.. తర్వాత ఏం చేసింది అంటే..?Weather Update: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
మరింత Weather Update: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!Visakhapatnam: రుషికొండ బీచ్ రోడ్డులో పెను ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేటు బస్సు
Visakhapatnam: రుషికొండ బీచ్ రోడ్డులో పెను ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేటు బస్సు
మరింత Visakhapatnam: రుషికొండ బీచ్ రోడ్డులో పెను ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేటు బస్సుPawan Kalyan: ఏనుగుల దాడులకు చెక్.. ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘హనుమాన్’ ప్రాజెక్టు ఏనుగుల దాడుల నుండి ప్రజలను, పంటలను రక్షించడానికి AI సాంకేతికతను ఉపయోగిస్తుంది. రూ. 12 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వన్యప్రాణుల సంరక్షణలో సరికొత్త విప్లవం తీసుకురానుంది.
మరింత Pawan Kalyan: ఏనుగుల దాడులకు చెక్.. ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో మరొకరి అరెస్ట్..17కు చేరిన అరెస్టుల సంఖ్య..!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ52 నిందితుడు ప్రణయ్ ప్రకాష్ను సిట్ అధికారులు నేపాల్లో అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరగా, దర్యాప్తు మరింత ముమ్మరమైంది.
మరింత AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో మరొకరి అరెస్ట్..17కు చేరిన అరెస్టుల సంఖ్య..!Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!
Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం నేడు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడుతుంది. రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం పునఃప్రారంభం కానుంది. గ్రహణం దృష్ట్యా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
మరింత Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను కమలానంద భారతి స్వామీజీ తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర అనే పేరుకు చరిత్ర ఉందని, తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతంపై ఇలాంటి వింత పోకడలతో మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
మరింత Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులుRation Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!
Ration Card: ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల నుండి మరిన్ని ప్రాంతాల్లో కిలో రూ. 20 కే గోధుమపిండి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. బియ్యం బదులు జొన్నలు, రాగులు ఇస్తున్నప్పటికీ, కందిపప్పు నిల్వలు లేక ఈ నెల కూడా పంపిణీ నిలిచిపోయింది. వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు, కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్నారు.
మరింత Ration Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
మరింత PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!