Poornachandra: లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్నాచంద్ర మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా నిలుస్తారని, త్వరలోనే ఆయన అరెస్ట్ అవడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఈ కేసును సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. జగన్ చేసిన తప్పులను బయటకు చెప్పలేకపోతున్నారని, వాటిని కప్పిపుచ్చేందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మాధవ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నా, నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అన్నారు. మాధవ్ ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు షురూ అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

మరింత Poornachandra: లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతారు
Mahaa Vamsi

Mahaa Vamsi: డాక్టర్ల నయా వ్యాపారం.! అమ్ముతున్న బిచ్చగాళ్ల “వీర్యం”

Mahaa Vamsi: డాక్టర్ల నయా వ్యాపారం.! అమ్ముతున్న బిచ్చగాళ్ల “వీర్యం”

మరింత Mahaa Vamsi: డాక్టర్ల నయా వ్యాపారం.! అమ్ముతున్న బిచ్చగాళ్ల “వీర్యం”
Mahaa Vamsi

Mahaa Vamsi: గుంటూరు లో ఫేమస్ హాస్పిటల..సంతలో కూరగాయల్లా పిల్లల అమ్మకం

Mahaa Vamsi: గుంటూరు లో ఫేమస్ హాస్పిటల..సంతలో కూరగాయల్లా పిల్లల అమ్మకం

మరింత Mahaa Vamsi: గుంటూరు లో ఫేమస్ హాస్పిటల..సంతలో కూరగాయల్లా పిల్లల అమ్మకం
Narendra Modi

Narendra Modi: నది మనది, నీళ్లు మనవి, కానీ పెత్తనం మాత్రం పాక్‌ వాళ్లది

Narendra Modi: భారతదేశానికి చెందిన నదులపై పూర్తి హక్కు మనకే ఉండాల్సిన సమయంలో, పాకిస్తాన్‌కు వాటిపై పెత్తనం ఇచ్చిన గత నేతల తీర్మానాలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు.

మరింత Narendra Modi: నది మనది, నీళ్లు మనవి, కానీ పెత్తనం మాత్రం పాక్‌ వాళ్లది
Narendra Modi

Narendra Modi: భారత్ దాడులు.. ఐసీయూలో పాక్ ఎయిర్‌బేస్‌లు..

Narendra Modi: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు ఆర్మీపై ఘోర దాడి చేశారు. అయితే, ఈ దాడికి భారత ప్రభుత్వం 22 నిమిషాల్లోనే ధీటైన ప్రతీకారం తీసుకుంది.

మరింత Narendra Modi: భారత్ దాడులు.. ఐసీయూలో పాక్ ఎయిర్‌బేస్‌లు..
Modi

Modi: భారత్ ఎవరికీ తలవంచదు.. పార్లమెంట్ లో మోడీ వ్యాఖ్యలు

Modi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను సోమవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రస్తావించారు.

మరింత Modi: భారత్ ఎవరికీ తలవంచదు.. పార్లమెంట్ లో మోడీ వ్యాఖ్యలు
J. P. Nadda

J. P. Nadda: రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన నడ్డా..

J. P. Nadda: పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యసభలో రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు.

మరింత J. P. Nadda: రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన నడ్డా..
Rahul Gandhi

Rahul Gandhi: ఇందిరా గాంధీ వల్లే బంగ్లాదేశ్‌ అనే కొత్త దేశం పుట్టింది..

Rahul Gandhi: అధికార పక్షం  ప్రతిపక్షాలు పాల్గొంటున్న సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ చర్చలో పాల్గొని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు.

మరింత Rahul Gandhi: ఇందిరా గాంధీ వల్లే బంగ్లాదేశ్‌ అనే కొత్త దేశం పుట్టింది..