Chanakya Niti: మహిళలు ఎలాంటి వారికీ దూరంగా ఉండాలి?
మరింత Chanakya Niti: మహిళలు ఎలాంటి వారికీ దూరంగా ఉండాలి?Category: News
Nagarjuna: మోదీ మళ్లీ పీఎం కావాలి
Nagarjuna: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రేపు (సెప్టెంబర్ 17) ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా, 2014లో జరిగిన తొలి భేటీ జ్ఞాపకాలను ఆయన సోషల్ మీడియా వేదికగా…
మరింత Nagarjuna: మోదీ మళ్లీ పీఎం కావాలిMadhu Yashki: కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత
Madhu Yashki: కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత
మరింత Madhu Yashki: కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థతBr naidu: ఏపీ వ్యాప్తంగా వెయ్యి ఆలయాల నిర్మాణం
Br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆలయాల నిర్మాణంపై ప్రణాళిక ప్రతి అసెంబ్లీ…
మరింత Br naidu: ఏపీ వ్యాప్తంగా వెయ్యి ఆలయాల నిర్మాణంKTR Thanks To Jagan: కష్టం కేటీఆర్దే అయినా.. క్రెడిట్ జగన్దే..!!
KTR Thanks To Jagan: కష్టం కేటీఆర్దే అయినా.. క్రెడిట్ జగన్దే..!!
మరింత KTR Thanks To Jagan: కష్టం కేటీఆర్దే అయినా.. క్రెడిట్ జగన్దే..!!Kaushik Reddy: ఉపరాష్ట్రపతి ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను బీజేపీకి అమ్మేశారని ఆయన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి…
మరింత Kaushik Reddy: ఉపరాష్ట్రపతి ఓట్లను రేవంత్ అమ్ముకున్నారుDelhi: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్
Delhi: భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఎంపికైంది. బీసీసీఐతో కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం, అపోలో టైర్స్ 2027 వరకు టీమిండియాకు అధికారిక జెర్సీ స్పాన్సర్గా కొనసాగనుంది. ప్రతి మ్యాచ్కి భారీ మొత్తం ఈ ఒప్పందం…
మరింత Delhi: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్Ponglueti srinivas: పేదలకు సాగు భూములపై హక్కులు కల్పించాలి
Ponglueti srinivas: పేద ప్రజలు, గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ భూ సమస్యలపై…
మరింత Ponglueti srinivas: పేదలకు సాగు భూములపై హక్కులు కల్పించాలిTTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.!
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఇటీవల జరిగిన సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది.
మరింత TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.!Delhi: జైష్ మొహమ్మద్కు భారత్ గట్టి దెబ్బ – మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల మృతి
Delhi: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. ఈ దెబ్బను తొలిసారిగా ఆ సంస్థ స్వయంగా అంగీకరించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యం చేపట్టిన **‘ఆపరేషన్ సిందూర్’**లో…
మరింత Delhi: జైష్ మొహమ్మద్కు భారత్ గట్టి దెబ్బ – మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల మృతి